నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిరసన దీక్షలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 7 : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల పక్షాన పోరాడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్య�
మాది ధర్మయుద్ధం యాసంగి వడ్లు కొనేవరకు నిరంతరం ఆందోళనలు నిర్వహిస్తాం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతాం.. మోసకారి బీజేపీ సర్కారును తరిమికొట్టే వరకూ విశ్రమించం.. ప్రగతిపథంలో దూసు�
నేడే జీపీ, ఎంపీటీసీ ఖాళీల స్థానాల్లో ఓటర్ల జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో 40 జీపీ స్థానాలు, 12 ఎంపీటీసీ స్థానాలు 1320 వార్డుస్థానాల ఎన్నికకు ఏర్పాట్లు నిర్మల్ టౌన్, ఏప్రిల్ 7 : స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యం�
రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు నినాదాలతో దద్దరిల్లిన జాతీయ రహదారి కేంద్రానికి సెగ తగిలేలా నిరసనల హోరు కేంద్ర ప్రభుత్వ, మోదీ దిష్టిబొమ్మలు దహనం వరి కంకులు, వడ్లు రహదారిపై పోసి ఆందోళన క
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో 261 మందికి చెక్కుల పంపిణీ నిర్మల్ టౌన్, ఏప్రిల్ 6 : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథ�
తాంసి, ఏప్రిల్ 6 : ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని నిరాలలో చేపట్టిన ఉపాధిహామీ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. వేసవి దృష్ట్యా ఉదయమే పనులక�
రైతుల ఇబ్బందులు స్థానిక బీజేపీ నేతలకు పట్టవా? వారి వల్లే రాష్ట్రంలో రైతులకు ఈ సమస్య అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కడ్తాల్ వద్ద జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కల�
జాతీయ రహదారిని దిగ్బంధించిన టీఆర్ఎస్ నాయకులు నిలిచిపోయిన వందలాది వాహనాలు ఇచ్చోడ, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేసే దాకా ఉద్యమిస్తామని టీఆర్ఎస్ నాయకుల�
ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకంపై సమీక్ష ఎదులాపురం, ఏప్రిల్ 6 : ఆదిలాబాద్ జిల్లాలో దళిత బంధు పథకం అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 6 : మండలంలోని కుమ్మరితండా గ్రామంలో తయారు చేసిన రంజన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారు చేసే రంజన్లలోని నీరు చల్లగా ఉంటాయి అందుకే ప్రసిద్ధి. చాలా ఏళ్ల నుంచి ఇక్కడి కుమ్మరి కులస్థు�
ఇంద్రవెల్లి, ఏప్రిల్6 : టీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ముత్నూర్లో హనుమాన్ ఆల యం నుంచి దుర్గాదేవి ఆలయం వరకుచేపట్�
ప్రాజెక్టు కింద చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పాండ్వాపూర్ వద్ద చెక్డ్యాం నిర్మించనున్న ప్రాంతం మొదటి విడుతగా రెండు మంజూరు మరింత పెరగనున్న ఆయకట్టు, భూగర్భ జలాలు రైతుల్లో హర్షం కడెం ప్రాజెక్ట�