అంకురార్పణ చేయనున్న దేవాదాయశాఖ మంత్రి అల్లోల కోటపల్లి/కౌటాల, ఏప్రిల్ 10 : ఈనెల 13 నుంచి 24 వరకు కొనసాగనున్న ప్రాణహిత పుష్కరాల ప్రారంభానికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కోటపల్లి మండలం అర్జునగుట్ట ప్ర�
ప్రతి ఏటా రెండు పంటలు పండిస్తున్న రైతులు సాగుకు సహకరిస్తున్న 24 గంటల విద్యుత్ కడెం, ఏప్రిల్ 10 : వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి దాని ద్వారా పంటలను సాగు చేస్తూ, ప్రతి ఏడాది వానకాలం, యూసంగి పంటలు పండిస్తూ ఇ�
దేశరాజధానికి మారిన ఆందోళనల పర్వం వడ్ల కొనుగోలుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ రేపు హస్తినలో ధర్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలిన నేతలు నేడు మరికొందరు పయనం పాల్గొననున్న మంత్రి, ఎమ
శ్రీరామనవమికి ఆలయాలు ముస్తాబు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు బోథ్, ఏప్రిల్ 9 : సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో వివిధ అసోసియేషన్ల ఆధ్వర్యంలో
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ‘మనఊరు-మనబడి’ప్రారంభం బాసర, ఏప్రిల్ 9 : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బాసరల
వింత ఆకారాల్లో జీవరాశుల ప్రతిమలు కనువిందు చేయనున్న పరిసరాలు.. వివిధ ఆకృతిలోని రాళ్లు.. ప్రణీతా నదీతీరం ప్రకృతి రమణీయం. ఈ నది లోతైనది. నది పరీవాహక ప్రాంతంలో ప్రాచీన జీవరాశులకు సంబంధించిన అనేక అవశేషాలు లభిం
12 రోజుల పాటు నిర్వహణ ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ నెల 13 నుంచి 24 వరకు పుష్కరాలు తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని జీవనది ప్రాణహిత పుష్కర వేడుకలకు సిద్ధ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 9: ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని డైట్ కళాశాల మ�
28 అంశాలు.. ఆరున్నర గంటల పాటు మీటింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ్యుల ఆవేదన వాకౌట్ చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బోథ్ ఎంపీడీవోపై సస్పెన్షన్ విధించిన కలెక్టర్ నివేదికలు తేని ఆర్అండ్బీ ఈ
45 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు దీక్షలో కూర్చున్న 1016 మంది.. 2,027 మంది మద్దతు.. సిమెంట్ కంపెనీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం, ఏప్రిల్ 8 : ఆదిలాబా�
గ్రామ పంచాయతీల్లో అతికించిన అధికారులు అభ్యంతరాలు పరిశీలించిన అనంతరం తుది జాబితా నిర్మల్ టౌన్, ఏప్రిల్ 8 : నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పం చ్,ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి ఓటర్ల ముసా�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తలమడుగు, ఏప్రిల్ 7 : వయసు తగిన ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి పోహకాహార లోపాన్ని నివారించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పర్యవేక్షణతో కూడి�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాక్పట్లలో బృహత్ మెగా పార్క్ ప్రారంభం మొసలి సంరక్షణ కేంద్రం సందర్శన సోన్, ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చే స్తున్న ప్రకృతి వనాలను పిక్నిక్ పార్కులు