నిర్మల్ జిల్లాలో వాగులపై రూ.58.25 కోట్లతో 21 చెక్ డ్యాంలు ఎనిమిది పూర్తి.. మిగతావి 80 శాతానికి పైగా పనులు తాజాగా రూ.201.65 కోట్లతో 42 చెక్డ్యాంల కోసం ప్రతిపాదనలు వర్షపు నీటిని ఒడిసిపట్టి, వృథా నీటికి చెక్ పెట్టేం�
ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న , రాథోడ్ బాపురావ్ జైనథ్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దీపాయ
ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి భైంసా, ఏప్రిల్ 14 : దళితుల జీవితాల్లో కొత్త కాంతి కిరణం దళితబంధు అని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం
ఈ నెల 25 నుంచి వడ్ల కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులు, మిల్లర్లు, లారీ యజమానులతో సమావేశం ఆదిలాబాద్, ఏప్రిల్ 14 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వడ్లను కొనుగోలు
రూ. 36.10 కోట్లు.. 361 యూనిట్ల గ్రౌండింగ్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలు నిర్మల్, ఖానాపూర్, ముథోల్, ఆదిలాబాద్లలో పంపిణీ.. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా.. మంత్రి ఇంద్రకరణ్రెడ�
యాసంగి వడ్లు కొంటామనడంపై హర్షం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లు రాష్ట్రమే కొంటుందని ప్రకటించి, సీఎం కేసీఆర్ మరోసారి రైతు బాంధవుడ�
అర్జునగుట్ట వద్ద మంత్రి అల్లోల, విప్ సుమన్ ప్రత్యేక పూజలు ప్రాణహిత నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తజనం ఆంధ్రా, మహారాష్ర్ట నుంచి తరలివచ్చిన భక్తులు కలెక్టర్ భారతి, డీసీపీ అఖిల్ మహజన్ ఏర్పాట్ల పరిశ�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రామకృష్ణాపూర్, ఏప్రిల్ 13: కళాకారులను ప్రోత్స హించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంచిర్యాలకు చెందిన కళాభిమాని కట్టోజు మురళి, సుజా త దంపతుల కుమార్తె జాహ్నవ�
10 నెలలైనా 11వ వేతన ఒప్పందానికి అతీగతీ లేదు అమలుకు సాధ్యంకాని హామీలు ఇస్తున్నారు ఆ నాయకుల తీరును ఎండగట్టిన టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ఒక్క పోరాటం లేకుండానే అనేక హక్కులు సాధించామని స్పష్టీ�
నేడు నిర్మల్ జిల్లాలో యూనిట్ల పంపిణీ హాజరుకానున్న మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు.. 164 మందికి రూ.16.40 కోట్లతో వాహనాలు ట్రాక్లర్లు, ఆటోలు, కార్లు, జేసీబీలు, హార్వేస్టర్లు సిద్ధం నిర్మల్ టౌన్, ఏప్రిల్ 13 : దళిత కుటు
తాంసి జడ్పీటీసీ రాజు అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ తాంసి, ఏప్రిల్ 13 : పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని జడ్పీటీసీ రాజు అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంతో పాటు పొన్నారి , హ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్ ముక్రా(కే) సర్పంచ్కు సన్మానం ఇచ్చోడ, ఏప్రిల్ 13 : పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు రావడం జిల్లాకే �
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ లక్ష్మణచాంద, ఏప్రిల్ 13 : పల్లెలు పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండలంలోని కనకాపూర్, రాచాపూర్, పీచర గ్రామాల