యాసంగి వడ్లు రాష్ట్ర సర్కారే కొంటుందని తీపికబురు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామంటున్న కర్షకులు 1.46 ఎకరాల్లో సాగు.. 2.88 లక్షల మెట్రిక్ టన్�
నేటి నుంచే పుష్కరాలు 24 వరకు పుణ్యస్నానాలు ముహూర్తం మధ్యాహ్నం 3:50 గంటలకు.. ప్రారంభానికి మంత్రి అల్లోల, విప్ సుమన్ రాక సర్వం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు
చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి క్యాబినెట్ ఆమోదం రూ. 1,658 కోట్లు మంజూరు చెన్నూర్, ఏప్రిల్ 12: చెన్నూర్ రైతాంగం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎత్తిపోతల పథకం కల త్వరలో నెరవేరబోతున్నది. నియోజకవర్గంలోని ఐదు మం�
నేటి నుంచి ఆదిలాబాద్లోని కోర్టులో విచారణ 72 మంది అరెస్ట్, పరారీలో మరో ప్రధాన నిందితుడు అచ్చు మహారాష్ట్రలోని చికిలి, నాగ్పూర్ ప్రాంతాల్లో గాలింపు ఇచ్చోడ, ఏప్రిల్ 12 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించ�
పెర్సపేన్ ఆలయాలకు రాష్ట్ర సర్కారు నిధులు ఐటీడీఏ చైర్మన్ లక్కేరావ్ ఇంద్రవెల్లి, ఏప్రిల్ 12 : ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనుల ఉత్సవాలతో పాటు సంస్కృతీ సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఐటీ�
జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ పొన్నారిలో ఉపాధిహామీ పనుల పరిశీలన తాంసి, ఏప్రిల్ 12ః ఉపాధిహామీ కూలీలకు పనిప్రదేశంలో ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్�
ఆసిఫాబాద్,ఏప్రిల్4 : ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు మంగళవారం ఆసిఫాబాద్కు వచ్చారు. జిల్లా కేంద్రంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన థియేటర్లో కలెక్టర్ రాహుల్రాజ్,అదనపు కలెక్టర్
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, ఏప్రిల్ 12: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డుసభ్యులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఓటర్ల ముసాయిద
కేంద్రం వడ్లు కొనాల్సిందేననే నినాదాలతో మార్మోగిన హస్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు నిరసన దీక్షలో మనోళ్లు.. పాల్గొన్న మంత్రి అల్లోల, విప్ బాల్క సుమన్, ఎంపీ, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి వెంటే ఉంటామంటున్న ఉమ�
ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా జ్యోతిబాఫూలే జయంతి పేదల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాఫూలే అని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. జిల్లా లో పలుచోట్ల ఆయన జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. జ్యోతి
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తానూర్, ఏప్రిల్ 11 : రానున్న హరితహారం నాటికి అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని మహాలి�
బడుగుల కోసం పోరాడిన మహనీయుడు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఘనంగా 196వ జయంతి ఎదులాపురం, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల్లో ఆత్మైస్థెర్యం నింపి, వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాఫూలే
రేపటి నుంచే ప్రాణహిత పుష్కరాలు కోటపల్లి, వేమనపల్లి వద్ద చకచకా సాగుతున్న ఏర్పాట్లు 100 ఎకరాల్లో పార్కింగ్.. సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద వాల్ పోస్టర్ విడుదల విజయవంతం చేయా�
నేడే సీఎం కేసీఆర్ రైతు దీక్ష హస్తినకు గులాబీ దండు తరలివెళ్లిన మంత్రి అల్లోల, విప్ సుమన్, ఎమ్మెల్యేలు.. తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు కేంద్రం యాసంగి వడ్లు కొనేవరకూ పోరు ఆగదని హెచ్చ