అర్జున గుట్ట వద్ద లక్షకు పైగా భక్తుల స్నానాలు వేమనపల్లి/ కోటపల్లి / కౌటాల, ఏప్రిల్ 17 : ప్రాణహితలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఐదో రోజు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చ
సస్యశ్యామలం దిశగా చెన్నూర్ భారీ లిఫ్ట్తో దశ మారనున్న ప్రాంతం తీరనున్న సాగు, తాగు నీటి కష్టాలుత్వరలో పనులు ప్రారంభించనున్న ప్రభుత్వం విప్ బాల్క సుమన్ చొరవతో వడివడిగా అడుగులు మంత్రి మండలి ఆమోదంతో ము�
పల్లెప్రగతికి ప్రతిరూపం జాతీయ అవార్డుకు ఎంపిక పక్కాగా ప్రభుత్వ పథకాలు అమలు ఎరువుల తయారీతో ఆదాయం దేశాభివృద్ధికి పల్లెలు పట్టుగొమ్మలు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణలో పల్లె
చెన్నూర్ నియోజకవర్గంలో సమావేశంసభకు ఏర్పాట్లు పూర్తి హాజరుకానున్న రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విజయవంతం చేయాలి : ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మంచిర్యాల, ఏప్రిల్ 17(నమస్తే తె�
దశాబ్దాలుగా జీవం పోస్తున్న కళాకారులు వంశపారంపర్యంగా కొనసాగింపు అబ్బుర పరుస్తున్న విన్యాసాలు తెలంగాణ ఉద్యమం, వేడుకల్లో ప్రదర్శన డీజేలు వచ్చినా తరగని ఆదరణ గుర్తింపు తెస్తున్న తెలంగాణ సర్కారు విద్యావంత
నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డి పలు గ్రామాల్లోని పాఠశాలల సందర్శన కడెం, ఏప్రిల్ 16 : ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులందరూ తప్పనిసరిగా పరీక్షలు రాసేలా చూడాలని నిర్మల్ జిల్లా విద్యాధికా�
ప్రాణహిత నదిలో పిండప్రదానం చేసిన భక్తులు నాలుగు రోజుల్లో 2.52 లక్షల మంది పుష్కరస్నానం కోటపల్లి వద్ద పుష్కరస్నానం ఆచరించిన విదేశీభక్తురాలు పుష్కరవేళ పిండప్రదానం విశేష ఫలదాయకమైనది. రామాయణ కాలం నుంచే విశిష
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఆదిలాలాబాద్ రూరల్, ఏప్రిల్ 16 : ఆదిలాబాద్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ చిన్న జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయాలను కాషాయరంగు జెండాలు, తోరణాలతో
ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అధికారులు సమన్వయంతో పని చేయాలి సమస్యల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించాలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 16: మానవ హక్కులను ఉల్లంఘిం చ వద�
కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదిలో పిండ ప్రదానం చేస్తున్న భక్తులు కౌటాల : పుష్కరస్నానం చేస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరతీరం వద్ద చ�
‘మన ఊరు-మన బడి’ పథకం వినూత్న ఆలోచన రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదిలాబాద్ జిల్లాలోని భీంసరి పాఠశాల సందర్శన ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 15: మన ఊరు-మనబడి కార్యక్రమంతో రాష్ట�
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు హాజరుకానున్న 1,19,132 విద్యార్థులు నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 15: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ 2 (సంగ్రహణాత్మక )పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు ప�
1.20 లక్షల మందికిపైగా స్నానాలు ఆచరించిన భక్తులు పునీత ప్రాణహితకు తరలివస్తున్న భక్తజన సంద్రం ప్రాణహితలో పుష్కరస్నానం.. సకల శుభదాయకం, సమస్త పాపహరణం, నిరంతరారోగ్యకరం, లోక కల్యాణదాయకం అని శాస్ర్తాలు చెబుతున్న
చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 15: గుడ్ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు చర్చిల్లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. జిల్లాల్లోని పలు చర్చిల్లో ఫాదర్ల ఆధ్వర్యంలో గురు