కొండాపూర్ బ్రిడ్జి పనులు ప్రారంభం రాంపూర్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు సిరికొండకు సులువుగా ప్రయాణం మారుమూల గ్రామాలకు తగ్గనున్న దూరం హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు సిరికొండ, మార్చి 25 : మండలంల
మొదటి బహుమతి రూ.లక్ష ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు సాయిని రవికుమార్ ఆదిలాబాద్ రూరల్, మార్చి 25 : ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో సీనియర్ క్రీడాకారుడు స్వర్గీయ సాయి తేజ స్మారక కబడ్డీ, ఓపెన్�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు పరిశీలన సోన్, మార్చి 25 : గ్రామాల్లో వందశాతం సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సంబంధిత అధ
రైతాంగం సంఘటితంగా తిప్పికొట్టాలి యాసంగి వడ్లు కొనేదాకా వదలం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో సన్నాహక సమావేశానికి హాజరు నిర్మల్ అర్బన్, మార్చి 24 : వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తెలంగాణప
రాష్ట్ర మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ ఎంపీపీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరు దిలావర్పూర్. మార్చి 24 : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ పార్టీదే భారీ విజయమని రాష్ట్ర
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బోథ్, మార్చి 24 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపు నిచ్చారు. గురువారం ఆదిలాబాద�
తెలంగాణలోని పథకాలను ఓర్వలేక కేంద్రం కక్ష ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధాన్యం కొనుగోలుపై నియోజకవర్గ స్థాయి సమావేశం ఆదిలాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్ర
కేంద్రం తీరును ప్రజల్లో ఎండగడుదాం కార్పొరేటుకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోబోం టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా, మార్చి 24 : రైతుల కోస�
మొండివైఖరి వీడకపోతే తెలంగాణ మాదిరి ఉద్యమమే.. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనాలి.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రుల అబద్ధాలు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అర్ధసత్యాలను ఎండగట్టాలి.. తెలంగాణ ప్ర�
అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్లకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సీఎం కేసీఆర్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైతన్నల ప్రయోజనాల కోసం ఏకంగా ఢిల్లీపై రణభేరి మోగించారు. నాడు ఉద్యమనేతగా సమ�
పేదోడి నడ్డివిరుస్తున్న కేంద్ర ప్రభుత్వం భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు.. ఆందోళనలో పేద, మధ్యతరగతి ప్రజలు.. తాజాగా ఒక్కో సిలిండర్కు రూ.50 పెంపు.. లీటర్ పెట్రోల్పై 91 పైసలు, డ�
పౌష్టికాహారంతోపాటు పూర్వ ప్రాథమిక విద్యా బోధన గర్భిణులు, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం అందజేత సద్వినియోగం చేసుకుంటున్న లబ్ధిదారులు ఇచ్చోడ, మార్చి 23 : అంగన్వాడీలు.. ప్రేమకు, రక్షణకు నిలయాలు. ముద్దు, మురిపాల�
గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచుతూ సర్కారు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో 250 మందికి ప్రయోజనం నిర్మల్ టౌన్, మార్చి 23: కేజీ టు పీజీ విద్యలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మహాత్మా జ్యోతీరావు పూలే గురు�