ఆదిలాబాద్ టౌన్, మార్చి 16 : మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బుధవా రం సంబురాలు జరిపారు. ఆదిలాబాద్లోని �
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పెంబి మండలం చాకిరేవులో పర్యటన పెంబి, మార్చి 16: మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన చాకిరేవులో విద్యుత్, నీటి సమస్య పరిష్కరిస్తామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫ�
ఎదులాపురం, మార్చి 16 : ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత ఉన్న 12-14 ఏండ్ల వయసున్న పిల్లలు కార్బి వాక్స్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఎం.శ్రీకాంత్ అన్నారు. దేశ, రాష్ట్ర వ్యాప్
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులతో సమావేశం నిర్మల్టౌన్, మార్చి 16 : ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ప్రసూతి కోసం వచ్చిన గర్భిణులకు సాధారణ ప్రసవాలు నిర్వహించి రాష్ట్రంలోనే నిర్మల్జ�
ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం బేల, మార్చి 16 : దేశంలో ఎక్కడాలేని సం క్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చ
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు దూరంగా ఉండండి.. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగాల ప్రకటన చేశారు.. అధిక టైంను ప్రిపరేషన్కు వినియోగించుకుంటే మేలు సరైన విధంగా టెక్నాలజీని వాడుకుంటే ప్రయోజనం ఇలాంటి అవకా
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం.. సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తాం అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి లబ్ధి ముఖ్యమంత్రి చిత్�
నేటి నుంచి ఏడో విడుత కార్యక్రమం 12-14 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో కేంద్రాలు చిన్నారులకు ‘కార్బివాక్స్’ నిర్మల్ అర్బన్/ఎదులాపురం, మార్చి 15 : కరోనా కట్టడికి రాష్ట్రం �
నిర్మల్ టౌన్, మార్చి 15 : భూగర్భజలాల పరిరక్షణ అందరి బాధ్యత అని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రెవెన్యూ కలెక్టర్ సీ రాంబాబు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గ్
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తాంసి సహకార సంఘం సర్వసభ్య సమావేశం తాంసి, మార్చి 15: వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఏడీసీసీలో సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొ
భైంసా, మార్చి 15 : శాంతి భద్రతల పరిరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మరో సబ్ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్నదని అడిషనల్ డీజీ అభిలాష బిస్తా అన్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో మీర్జాపూర్ వద్ద ఏర్పాటు చేస్
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం, మార్చి 15: దళితబంధు యూనిట్ల స్థాపనకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం గా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. దళితబంధు పథకం అమలుపై సంబంధిత శా�
అసెంబ్లీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, మార్చి 15: రాష్ట్రంలోని మూడో స్పోర్ట్స్ స్కూల్ను గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారని , దీనిని డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేస్త�
నిర్మల్ టౌన్, మార్చి 15: పేదలకు కార్పొరేట్ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. హైదరాబాద్లోని బేగంపేట్ ప