రక్తహీనతకు చెక్ ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ప్రయోజనం ఆదిలాబాద్, మార్చి 8 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు సరిగా అందేవి కావు. గిరిజన ప�
దేశ చరిత్రలోనే మంచి బడ్జెట్ ఇది.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, మార్చి 8 : పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని కోలిపూరలో రూ.25
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఖానాపూర్లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఖానాపూర్ టౌన్, మార్చి 8: తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉందని రా
మహిళా దినోత్సవ కానుకగా పలు పథకాలు ప్రకటన 60 ఏళ్లు నిండిన వారికి ఉచిత ప్రయాణం గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక సీట్ల కేటాయింపు నిర్మల్ టౌన్, మార్చి 8 : నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ని గట్టెక్కించేందుకు తెలంగాణ సర్క
శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం నిర్మల్ జిల్లాలో 18 మండలాలో 547 చోట్ల పనులు రూ.23 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు నిర్మల్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రజలకు మె రుగైన రవాణ�
ఊరూరా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలను సన్మానించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదిలాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక�
కలెక్టర్ సిక్తా పట్నాయక్ అరణ్య గ్రామీణ కళామేళా ఎగ్జిబిషన్ ప్రారంభం ఎదులాపురం,మార్చి8: ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం స్థా�
ఆదిలాబాద్ రూరల్, మార్చి 8: ఆదిలాబాద్లోని న్యూహౌసింగ్ బోర్డుకు చెందిన వంశీకృష్ణ ఉక్రెయిన్ నుంచి వచ్చాడు. మంగళవారం ఆదిలాబాద్కు చేరుకున్న వంశీకృష్ణను ఎమ్మెల్యే జోగు రామన్న సన్మానించారు. అనంతరం అక్క �
కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఎదులాపురం, మార్చి 7 : జిల్లా పర్యటనకు వచ్చిన సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావ�
పథకాలు ఏవైనా ప్రాధాన్యత మహిళలకే దేశంలోమహిళా సంక్షేమ పథకాలతో ఆదర్శం వేలాది మందికి ప్రయోజనం నేడు మహిళా దినోత్సవం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉన్నాయి. గతంలో బీడీ కార్మ�