నిర్మల్ టౌన్, మార్చి 15: పేదలకు కార్పొరేట్ విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. హైదరాబాద్లోని బేగంపేట్ ప
బోథ్, మార్చి 15 : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎంపీడీవో రాథోడ్ రాధ నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. పరిసర�
ఇప్పటికే రెండు నుంచి ఐదు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగం పక్కా సర్కారు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.. నౌకర్లు సాధించిన వారి సూచనలు, సలహాలు.. ఆదిలాబాద్, మార్చి 14(నమస్తే �
మద్దతు ధర కంటే అధికం ఫలించిన సీఎం కేసీఆర్ వ్యూహం పంట మార్పిడితో పెరిగిన మక్క సాగు దక్షిణాది రాష్ర్టాల్లో అతివృష్టితో తగ్గిన దిగుబడి మన మక్కజొన్నకు మంచి డిమాండ్ హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు నిర్మ�
భారీగా టీయూఎఫ్ఐడీసీ నిధుల విడుదల మూడు బల్దియాలకు రూ.53.45 కోట్ల నిధులు మౌలిక సదుపాయాల కల్పనకే రూ.46 కోట్లు సుందరీకరణ, ఇతర పనులకు రూ.7.45 కోట్లు నిర్మల్, మార్చి14 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల అభివృద్ధి, మౌలిక సద
ఎదులాపురం,మార్చి14:ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదిలా బాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల
గడ్డెన్నవాగులో కాలు జారిపడి ఇద్దరు యువకుల మృతి ప్రాజెక్టులోని జాలరుల వద్దకు వెళ్తుండగా ప్రమాదం స్నేహితుడిని కాపాడబోయి నీటమునిగిన మరో మిత్రుడు భైంసా పట్టణంలో విషాదఛాయలు భైంసా, మార్చి, 14 : పట్టణంలోని గడ్�
ఎదులాపురం,మార్చి14:జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలపై జిల్లా కేంద్రంలోని ఏఆర్హెడ్
నిర్మల్ అర్బన్, మార్చి14 : ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాధ్యమం అమలు విప్లవాత్మక నిర్ణయమని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ఉపా ధ్యాయులకు వీడియో కాన్ఫరెన్
ఉట్నూర్, మార్చి14: గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇస్తున్నట్లు పీవో అంకిత్ తెలిపారు. సోమవారం స్థానిక పీవో క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రా
ప్రణాళికలు రూపొందించిన అధికారులు అశ్వరావుపేటకు క్షేత్రస్థాయి పర్యటనలు సాగు విధానంపై అవగాహన ఉమ్మడి జిల్లాలో 73 వేల హెక్టార్లలో సాగుకు నిర్ణయం ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 3 వేల ఎకరాల్లో వేసేందుకు కర్షకు�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పన్నుల వసూలు మొండి బకాయిల కోసం స్పెషల్ డ్రైవ్ ఈనెల 31 వరకు చెల్లింపునకు చాన్స్ బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిక నిర్మల్ అర్బన�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జో గురామన్న ఆదిలాబాద్లో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం తాంసి, మార్చి 13 : రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు �
ఆధునికీకరణ పనులకు రూ.69లక్షలు దవాఖానలో రక్తనిధి ఏర్పాటు టీబీ నిర్ధారణకు ట్రూనాట్ మిషన్ బోథ్, మార్చి 13 : బోథ్లోని సామాజిక ఆరోగ్య కేంద్రం దవాఖానకు మహర్దశ పట్టనుం ది. ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం రూ.69 లక్షల