నిరుద్యోగులకు వరంలా ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా శిక్షణ సకల వసతులు కల్పించిన సర్కారు అనుభవజ్ఞులతో బోధన.. అందుబాటులో పుస్తకాలు ఇప్పటికే 197 మందికి ప్రభుత్వ కొలువులు l5
మహిళలకు కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్సెస్ ప్రొఫెసర్లు సుప్రజ, సుచరితా దేవి సూచన కేవీకేలో 20 మంది మహిళలకు పండ్ల ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ తాంసి, మార్చి 11 : మహిళలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి సాధించాలని క�
పంట మార్పిడితోనే సాధ్యమైందంటున్న అధికారులు ఫలించిన అవగాహన కార్యక్రమాల ఇతర పంటలవైపే రైతాంగం దృష్ట మార్కెట్లో డిమాండ్ ఉన్నవాటికే మొగ్గు రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి స్థానం వైవిధ్య పంటల సాగులో
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రీడ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న
‘లేవండి..! మేల్కొండి..! గమ్యం చేరే వరకు విశ్రమించకండి’.. ‘లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తే.. నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది’ అని అంటారు స్వామి వివేకానంద. ఇప్పుడు ఉద్యోగ అభ్యర్థులు అదే పనిచేయాలంటు న్�
బ్యాంకుల్లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, లావాదేవీల్లో పారదర్శకతలో భాగంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అవినీతిపరులైన కొందరు అధికారులు, సిబ్బంది అతి తెలివితో
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించడంపై ఆర్జీయూకేటీ బాసర అధ్యాపకుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం ట్ర
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ గిఫ్ట్ స్కీంను ప్రవేశపెట్టినట్లు బోథ్ బస్టాండ్ కంట్రోలర్ సాయన్న తెలిపారు. బస్టాండ్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. బస్స
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ రీడ్ టూ రూం ప్రతినిధులతో సమావేశం ఎదులాపురం, మార్చి 10 : ప్రాథమిక స్థాయి పిల్లల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉన్నత స్థాయిలో బాలికా విద్య జీవన నైపుణ్యాలను ప్�
ఆదిలాబాద్ టౌన్, మార్చి 10 : సీసీఐని వెంటనే పునరుద్ధరించాలని సీపీఎం పార్టీ ప్రజాసంఘాల నాయకలు డిమాండ్ చేశారు. సీసీఐ సాధన కోసం ఆదిలాబాద్లో చేపడుతున్న దీక్ష గురువారం నాటికి 16వ రోజుకు చేరుకున్నది. దీక్షలో న
మహిళల విద్య కోసం ఏనలేని కృషి చేసిన సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడు సత్యవాన్ చిక్టే అన్నారు. మండలంలోని మేడిగూడ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో గురువారం సావిత్రిబాయి ఫూలే వర్ధం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2018 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ఈ నెల 31 వరకు చెల్లించాలని డీఎస్పీ ఉపేందర్రెడ్డి వాహనదారులకు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గుర�
ఉమ్మడి జిల్లా చరిత్రలోనే భారీ రిక్రూట్మెంట్ రెండు జోన్ల పరిధిలోకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. నూతన జోనల్తో 95 శాతం స్థానికులకే నౌకర్లు కేంద్రం నిర్లక్ష్యం వల్లే ఇన్నాళ్లు ఆలస్యం అభ్యర్థుల వయోపరిమితి ప
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగులకు వరం ఆయనకు రుణపడి ఉంటాం కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తాం ‘నమస్తే’తో పలువురు యువకులు ఆదిలాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వ్యాప్తంగా వివి�