కలెక్టర్ సిక్తా పట్నాయక్ అరణ్య గ్రామీణ కళామేళా ఎగ్జిబిషన్ ప్రారంభం ఎదులాపురం,మార్చి8: ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం స్థా�
ఆదిలాబాద్ రూరల్, మార్చి 8: ఆదిలాబాద్లోని న్యూహౌసింగ్ బోర్డుకు చెందిన వంశీకృష్ణ ఉక్రెయిన్ నుంచి వచ్చాడు. మంగళవారం ఆదిలాబాద్కు చేరుకున్న వంశీకృష్ణను ఎమ్మెల్యే జోగు రామన్న సన్మానించారు. అనంతరం అక్క �
కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఎదులాపురం, మార్చి 7 : జిల్లా పర్యటనకు వచ్చిన సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావ�
పథకాలు ఏవైనా ప్రాధాన్యత మహిళలకే దేశంలోమహిళా సంక్షేమ పథకాలతో ఆదర్శం వేలాది మందికి ప్రయోజనం నేడు మహిళా దినోత్సవం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉన్నాయి. గతంలో బీడీ కార్మ�
అతివా అదరహో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేసీఆర్ మహిళా బంధు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు జిల్లా
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఆదిలాబాద్ టౌన్, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 60 ఏండ్లు పైబడిన వారికి �
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్మల్ అర్బన్, మార్చి 6 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గాయత్రీపురం కాలన�
జాతీయ ఉత్తమ గ్రేడ్ సూపర్వైజర్గా ప్రశంసలు ట్విట్టర్లో ప్రత్యేకంగా అభినందించిన మంత్రి కేటీఆర్ పూస ఉమారాణి.. అంగన్వాడీ టీచర్ నుంచి గ్రేడ్ సూపర్వైజర్గా ఉద్యోగం సాధించింది. కొవిడ్ సమయంలో ఆమె అంద
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వాణి వినిపించనున్న జిల్లా ప్రజాప్రతినిధులు అభివృద్ధే ఎజెండాగా ముందుకు రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమ వాణిని వ�
దీర్ఘకాలిక రోగుల కోసం పాలియేటీవ్ కేర్ సెంటర్ ఏర్పాటు చివరిదశలో ఉన్న రోగుల కోసం ఆరు పడకలు సిద్ధంవైద్యం చేయలేని పేషెంట్లకు ఎంతో ఉపయోగం నిర్మల్ జిల్లా దవాఖానలో అందుబాటులోకి వచ్చిన కేంద్రం ఇంటి వద్ద స�
సంప్రదాయం ప్రకారమే పెండ్లి చేయాలి.. వస్తువులు, వాహనాలు అసలే వద్దు.. పెండ్లి చూపులకు పది మంది మాత్రమే రావాలి.. పెండ్లి కొడుకు ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించాలి.. వడగాం రాయి సెంటర్ సమావేశంలో ఆదివాసుల తీర్మా