ఆధార్ సెంటర్ సర్వీసెస్ కోసం వచ్చే సిటిజన్స్ స్టాండర్డ్ ఫార్మాట్ ప్రతి ఆధార్ సెంటర్లో ఉన్న ఫార్మాట్లోనే నింపాలని రాష్ట్ర రీజనల్ అసిస్టెంట్ మేనేజర్ మొహమ్మద్ సౌభన్ సూచించారు. గురువారం జిల�
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జాతర్ల గ్రామంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. కబడ్డీ
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గుడిహత్నూర్లో గురువారం సీసీ రోడ్డు
ప్రజాసేవ చేయడం అదృష్టమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం గంగన్నపేటలోని సెయింట్ పాల్స్ పాఠశాలలో చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యాన్నదాన కార్యక్రమంలో గుర
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన అంజన్న కూరగాయలు సాగు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గుడ�
వరికి బదులు ఇంతర పంటలు సాగు చేయాలన్న రాష్ట్ర సర్కారు సూచనల మేరకు నిర్మల్ జిల్లా రైతులు ఆవాలపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉండడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్�
ఉమ్మడి రాష్ట్రంలో ఆది లాబాద్ జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న వైద్య సేవలు ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలకు మరింత చేరువయ్యాయి. తెలంగాణ సర్కారు పక డ్బందీ ప్రణాళికతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్�
చెన్నూర్ పట్టణాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసి సిద్దిపేట, సిరిసిల్లల సరసన చేర్చుతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషి చేస్తున్నారు. పట్టణాన్ని స�
నిర్మల్ జిల్లా కేం ద్రంలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీ రు హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృ ద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నా రు.
దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ దవాఖానను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్తో కలిసి బుధవారం పరిశ
ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని నందీశ్వర ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జుగ్నకే వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహ�
కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. గ్రామ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు.
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ బంగారిగూడ ఎంపీపీఎస్ పాఠశాల పరిశీలన ఆదిలాబాద్ రూరల్, మార్చి 2 : మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని మ�
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో అంకానేశ్వర జాతర సందర్భంగా బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు ప్రారంభించ�