నేడే మహా శివరాత్రి ముస్తాబైన శైవ క్షేత్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీలు మంచిర్యాల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ);హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్త్యమైనది. శివ భక్తులకు అత్యంత పర్వదినమైన శివరాత్రి �
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో సమీక్ష జిల్లా దవాఖాన భవన నిర్మాణ స్థలం పరిశీలన నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 28 : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ నెల 3న నిర్మల్ జిల్�
65 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ టీఆర్ఎస్ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 28 : భారతీయ జన తా పార్టీ(బీజేపీ) చిల్లర రాజకీయాలు మా
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్ కేజీబీవీలో సైన్స్ డే మైసమ్మ ఆలయంలో పూజలు జైనథ్, ఫిబ్రవరి 28 : విద్యార్థి దశ నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచ�
ఆర్థికాభివృద్ధి సాధించేలాయూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి అన్ని వర్గాలకూ సమాన హక్కులు కల్పిస్తున్నాం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఎదులాపురం,ఫిబ్రవరి 28 : రాష్ట్ర ప�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పలు అభివృద్ధి పనులకు భూమిపూజ ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 28 : వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మ
ఎదులాపురం,ఫిబ్రవరి28: వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఈనెల 3న మంత్రి హరీష్రావు జిల్లాకు రానున్న నేపథ్యంలో వైద్యాధికారులు ఏర్ప
వన్యప్రాణి, జీవవైవిధ్య చట్టాలకు తూట్లు పొడిచేయత్నం సవరణల పేరిట కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చాన్స్ జంతువులు, అటవీ సంపదకు తీవ్ర ముప్పు ప్రశ్నార్థకంగా మారనున్న గిరిజన సంస్కృతి కేంద్రం తీరుపై మండిపడు�
రెండు రోజుల్లోనే పరిస్థితి చేయిదాటింది.. మొదట యుద్ధ ప్రభావం ఉక్రెయిన్లోని తూర్పు భాగం వైపే ఉంటుందనుకున్నా. కానీ ఒక్కసారిగా మేం ఉంటున్న ప్రాంతంలో వార్ సైరన్ మోగించారు. చాలా భయమేసింది’ అని ఉక్రెయిన్ న
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రత్నాపూర్కాండ్లీలో డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ లబ్ధిదారులతో మాటమంతీ సోన్, ఫిబ్రవరి 27 : “ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే నయా పైసా ఖర్చు లేకుండా ఇల్లు కట
ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో విజయవంతంగా తరగతులు 1937లో మరాఠీ మీడియంతో పాఠశాల ప్రారంభం ఆ తర్వాత తెలుగు.. ఆపై ఇంగ్లిష్ మీడియం హెచ్ఎం గోపాల్సింగ్తిలావత్, ఉపాధ్యాయుల చొరవతో ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల స�
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని మర్లపెల్లి, బోథ్ గ్రా మా�
పల్లె ప్రగతితో పచ్చదనం రూర్బన్తో మారిన రూపురేఖలు విడుత ల వారీగా అభివృద్ధి పనులు సమకూరిన సౌకర్యాలు కుంటాల, ఫిబ్రవరి 27 : కుంటాలలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. మండల కేంద్రం