యాసంగిలో వడ్లు కొనుగోలు చేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పగా, రాష్ట్ర సర్కారు రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. పక్కా ప్రణాళికలు రూపొందించి ఊరూరా అవగాహన కార్యక్రమాలు చేపట్టగ�
ఏ రాష్ట్రంలో దళితులకు ఇవ్వని విధంగా మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలు యావత్ దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దళిత బంధుపై స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో గురువ
అందరూ ఉన్నా చివరి దశలో అనాథలా మిగిలిందో వృద్ధురాలు. స్థానికుల సమాచారంతో సెడ్స్ సంస్థ ఆమెను ఆశ్రమానికి చేర్చింది. వివరాలిలా ఉన్నాయి. తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన రామెల్లి రాజక్కకు 70 ఏళ్లు. కొన్
గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డీపీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించార
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారబోతున్నాయి. త్వరలోనే కొత్త వెలుగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’, ‘మన బస్తీ - మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింద
జిల్లాలోనే మొట్టమొదటిసారిగా సోన్ మండల కేంద్రంలోని మోడల్ గ్రంథాలయంతో పాటు విద్యార్థులకు ఆట వస్తువుల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. సోన్ మండల కేంద్
జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై నిలిచింది. కొమురవెల్లి మల్లన్న పాదాల చెంత జన హృ�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారు.. పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నది. ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానలు ఆధునీకరించి, వైద్యులను నియమిస్తున్నది. ఆశ కార్యకర్తలు క�
ఆర్టీసీకి మేడారం జాతర కలిసొచ్చింది. వారం రోజుల వ్యవధిలో రూ.1.30 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్ డిపోలు ఉన్నాయి. 310 సర్వీసులు నడిపించగా.. 40,511 �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని, అన్ని రకాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్న�
సీసీఐ పునరుద్ధరించే వరకు విశ్రమించబోమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్లో సీసీఐ సాధన కమిటీ ప్రతినిధులతో కలిసి బుధవారం నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ ద
సేవాలాల్ మందిర నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న సేవాలాల్ జయం
తెలంగాణ సర్కారు సాగునీటి రంగాలకు పెద్దపీట వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో రూ.12.05 కోట్లతో చేపట్టనున్న దోనిగాం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధ