నిర్మల్ జిల్లా కేం ద్రంలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీ రు హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృ ద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నా రు.
దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సిబ్బందికి సూచించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ దవాఖానను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్తో కలిసి బుధవారం పరిశ
ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని నందీశ్వర ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జుగ్నకే వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహ�
కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. గ్రామ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు.
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ బంగారిగూడ ఎంపీపీఎస్ పాఠశాల పరిశీలన ఆదిలాబాద్ రూరల్, మార్చి 2 : మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని మ�
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామంలో అంకానేశ్వర జాతర సందర్భంగా బుధవారం నిర్వహించిన కబడ్డీ పోటీలు ప్రారంభించ�
విద్యార్థులు సైన్స్ రంగంపై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత సూచించారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం చెకుముకి టా�
గుట్కా, గంజాయి విక్రేతలు, మట్కా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ బుధవారం మాట్లాడారు.
జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులకు ప్రతిపాదనలు సకాలంలో పంపాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. రైతుల సంక్షేమం అనేక పథకాలు అమలు చేస్తున్నది. క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాల్లో రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందున్నది. వ్యవసాయ శాఖ
ప్రజలకు మెరుగైన సేవలందించాలని రిమ్స్ సిబ్బందిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఈ నెల 3న మంత్రులు తన్నీరు హరీష్రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పరిశీలిం చారు. రిమ్స�
వాహనాలపై చలాన్లు పెండింగ్ ఉన్న వారికి రాష్ట్ర పోలీస్శాఖ భారీ ఊరటనిచ్చింది. ఆయా వాహనాలపై ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై 75 శాతం రాయితీతో చెల్లించే అవకాశాన్ని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. డ�