వివిధ రాష్ర్టాల నుంచి వేలాదిగా తరలిరానున్న ఆదివాసులువిగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లుగోదావరిలో పుణ్యస్నానాలు, ప్రత్యేక పూజలు దండేపల్లి, అక్టోబర్ 30 : దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో ఉన్న పద్�
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 30: పట్టణ ప్రజలకు రూపాయికే నల్లా కనెక్షన్తో మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం పట్ట�
తలమడుగు, అక్టోబర్ 30 : అందరి సహకారంతోనే గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయిందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం మండలంలోని ఉమ్రి గ్రామంలో మహారాష్ట్ర బ్యాంక్ అసిస్ట�
వ్యాక్సినేషన్తో సత్ఫలితాలు ఇప్పటికే 75 శాతం పూర్తిఅయినా నిర్లక్ష్యం వద్దంటున్న నిపుణులు ఆదిలాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా కట్టడికి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్న
భూపాలపల్లి, అక్టోబర్ 29 : రాష్ట్రం, రాష్ర్టేతర సిమెంట్ పరిశ్రమలకు భూపాలపల్లి ఏరియా నుంచి లారీల ద్వారా బొగ్గు రవాణా అవుతుంది. డీజిల్ ధరల పెరుగుదలకు అనుగుణంగా కిరాయిలు పెంచాలని ‘ది కాకతీయఖని లారీ ఓనర్స్
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్గౌడ్బోథ్లో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి సమావేశంభారీ సంఖ్యలో తరలిరావాలి : ఎమ్మెల్యే విఠల్రెడ్డి బోథ్, అక్టోబర్ 29:రాష్ట్ర సర్కారు సాధించిన ప్రగతిని నివ�
గుడిహత్నూర్,అక్టోబర్29 : బోథ్లో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు తరలివెళ్లారు. ముందు�
ఇచ్చోడ, అక్టోబర్ 29 : మండలంలోని గుండాల గ్రామంలో ఇటీవల ఉర్సులో భాగంగా జరిగిన ఘర్షణలో ఇద్దర్ని హత్య చేసిన 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ దంద్ర తెలిపారు. స్థానిక పోల
కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 29: దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, సుస్థిరమైన అభివృద్ధి సాధించడంలో మైనింగ్ రంగానికి కీలక పాత్ర అని, ముఖ్యంగా తయారీ రంగానికి (మ్యాన్ ఫ్యాక్చరింగ్ సెక్టార్) అవసరమైన 12 అత
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో ఉర్సు ఉత్సవాల్లో ఒకే సామాజిక వర్గం మధ్య తలెత్తిన ఘర్షణలో ఇద్దరు మృతికి కారణమైన 12 మంది నిందితులను పోలీసుల�
టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ బోథ్ : గత పాలకుల 70 ఏండ్ల పాలనలో సాధించనిది సీఎం కేసీఆర్ నేతృత్వంలో 7 ఏండ్లలో అభివృద్ధిని సాధించామని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ