బోథ్, అక్టోబర్ 27: టీఆర్ఎస్ బోథ్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎంపీపీ తుల శ్రీనివాస్, పార్టీ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్ పిలుపు నిచ్చా�
మరో ఇద్దరి పరిస్థితి విషమం ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల గ్రామంలో బుధవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటనలో ఇ�
అన్నదాతల ఆత్మహత్యల వెనుక అసలు కారణాలెన్నో వ్యక్తిగత, సామాజిక సమస్యలు.. బీమా క్లెయిమ్లు చూపి తప్పుడు ప్రచారం పత్రికలు, ప్రతిపక్షాల అబద్ధాలపై అన్నదాతల ఆగ్రహం పదేండ్ల క్రితం ఓ లెక్క.. ఇప్పుడో లెక్క తగ్గిన బ
రూ 23 లక్షలు వసూలు చేసిన నిందితుడు అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ తాండూర్, అక్టోబర్ 26 : ఎన్టీపీసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టిస్తానని రూ. 23 లక్షలు తీస�
2003లో సందర్శించి హామీ ఇచ్చిన నేత కేసీఆర్మహారాష్ట్ర సర్కారుతో చర్చలుఆ వెంటనే నిధులు మంజూరుఇరు రాష్రాల ఒప్పందంతో చకచకా సాగిన పనులుఆదిలాబాద్ జిల్లాలో 52 వేల ఎకరాలకు సాగు నీరందే అవకాశంఆనందంలో రైతులుఆదిలా�
హాజీపూర్, అక్టోబర్ 25 : కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్
ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 25 : జిల్లాలో ఇంటర్ ప్రథమ సం వత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. మొదటి రోజు 5,208 మందికి 4,751 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరు కాగా, 457 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో శ్రీ
తెల్లబంగారానికి రికార్డు స్థాయిలో ధరమద్దతు ధరకంటే రూ.1945 ఎక్కువకొనుగోలు చేస్తున్న వ్యాపారులుఆదిలాబాద్, అక్టోబరు 25 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో వానకాలం సీజన్లో 3.90 లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని స�
నిర్మల్ టౌన్, అక్టోబర్ 25: జిల్లాలో నవంబర్ ఒకటి నాటికి వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్ల
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 25: హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో జిల్లా,మండల, గ్రామ స్థాయి నాయకులు భారీగా తరలివెళ్లారు. ఉదయం ఆదిలాబాద్ ను�
ప్రజల ఆకాంక్షల కోసమే పార్టీ ఆది నుంచీ ఉద్యమసారథి వెంటే నాయకులు, ప్రజల అడుగులు ఎన్నికలేవైనా టీఆర్ఎస్కే పట్టం లక్ష్యానికి మంచి సభ్యత్వాలు పాలనా సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం�
మంచిర్యాల జిల్లాలో 84.6 శాతం వ్యాక్సినేషన్163 ప్రత్యేక శిబిరాలు12 గ్రామాల్లో వందశాతంకరోనా నియంత్రణపై అధికారయంత్రాంగం విస్తృత ప్రచారంపీహెచ్సీలను తనిఖీ చేస్తున్న కలెక్టర్, డీఎంహెచ్వో మంచిర్యాల, అక్టోబ�