ప్రకటించిన కౌన్సిలర్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ సంస్థదక్షిణ భారతస్థాయిలో ఈ ఏడాది నాలుగోది..సీఎండీ శ్రీధర్ హర్షం శ్రీరాంపూర్/జైపూర్, అక్టోబర్ 22 : సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్�
ఎదులాపురం,అక్టోబర్ 22:బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలతో ఆర్థికంగా ఎదిగి.. క్రమం తప్పకుండా కిస్తులు చెల్లించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం స్థానిక �
నిర్మల్ టౌన్, అక్టోబర్ 22: నిర్మల్ జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను నిర్దేశించిన లక్ష్యం మేరకు అన్ని వర్గాల వారికి రుణ ప్రణాళికను అమలు చేసేలా బ్యాంకర్లు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అ�
జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర ఎదులాపురం: శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ బలగాలు అత్యంత కీలకమైనవని జిల్లా ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్లో మ�
దిశా నిర్దేశం చేయనున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సారథ్యంప్రతి నియోజకవర్గం నుంచి హాజరుకానున్న 25 మందినేడు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్�
ఉట్నూర్లో ఉన్నతాధికారుల బృందం పర్యటనఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖల అధికారులతో సమీక్షఉట్నూర్, అక్టోబర్21: పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన బృందం గురువారం ఉట్నూర్లో ప
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 21 : అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఈ-శ్రమ్ పోర్టల్ ఏర్పాటు చేసిందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో �
పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యంమంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుతిమ్మాపూర్, గుడిపేటలో అభివృద్ధి పనులు ప్రారంభంలక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 21: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగ�
పరిశీలించిన డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణకరీంనగర్ దిగువ మానేరు జలాశయంపై నిర్మాణంనెల రోజుల్లో పూర్తికి చర్యలు శ్రీరాంపూర్, అక్టోబర్ 21: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన మేరకు సింగరేణి సీఎండీ శ�
ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 21: ఖానాపూర్ మండలం సుర్జాపూర్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవం, జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో రథానికి బలిపూజ�
ఇంద్రవెల్లి, అక్టోబర్ 21: గ్రామాల్లో ప్రభుత్వ శాఖల పరంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జాతీయస్థాయి పర్యవేక్షణ తనిఖీ బృందం సభ్యులు ముత్తుకుమార్, దేవన్ గురువారం పరిశీలించారు. మండలంలోని కెస్లాపూర్