ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 19 : గ్రామాల అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్న తే టీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. బాదన కుర్తి గ్రామ పరిధిలో సైడ్ డ్రైనేజ
ఉమ్మడి జిల్లాలో పోలీసుల వరుస దాడులు పెద్ద మొత్తంలో మొక్కలు ధ్వంసం పోలీసుల అదుపులో 62 మంది ఆదిలాబాద్, అక్టోబర్ 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై ఎక్సైజ్, పోలీసు శాఖ అ�
శ్రీరాంపూర్, అక్టోబర్ 18: రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ రవాణా చేస్తున్నామని, కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ స్పష్టం చేశార
నిర్మల్ టౌన్, అక్టోబర్ 18: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం�
కేంద్ర ప్రభుత్వ టీమ్కు సహకారమందించాలి..ఎదులాపురం,అక్టోబర్18: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఇద్దరు సభ్యులు వచ్చారని, వారికి ఆయా శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాలని కలెక
ఎదులాపురం : ప్రజావాణికి వచ్చే అర్జీదారులు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహి
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో తర్ఫీదు ప్రస్తుతం నేర్చుకుంటున్న 40 మంది.. భరోసా కల్పిస్తున్న స్వయం ఉపాధి కోర్సులు యువకుల హర్షం రెబ్బెన, అక్టోబర్ 17 : సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కారు
కోటపల్లి, అక్టోబర్ 17 : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల నాయకుడు పాలపులపు చంద్రుకు ముఖ్యమ�