ఈ నెల 31 వరకు దరఖాస్తు గడువు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 71,177.. ఇక 57 ఏళ్లు నిండిన వారికీ పింఛన్ సర్వత్రా హర్షాతిరేకాలు నిర్మల్ టౌన్, అక్టోబర్ 13 : 57 ఏళ్లు నిండిన వారికీ ఆసరా పింఛన్లు అందిస్తామన్న రాష్ట్ర సర్కారు
బోథ్, అక్టోబర్ 13: దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భం గా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్త్తున్నారు. బుధవారం కుంకుమార్చన చేశారు. బోథ్, ధన్నూర్ (బీ), కౌఠ (బీ),కన్గుట్ట, పొచ్చెర, కుచ్లాపూర్, కరత్వాడ, మర్లపెల�
ఆసిఫాబాద్కు మూడు,మంచిర్యాలకు ఐదు, ఆదిలాబాద్కు ఆరు, నిర్మల్కు తొమ్మిదో స్థానం యేటా రికార్డు స్థాయిలో వర్షపాతం అడవుల సంరక్షణకు సర్కారు చర్యలే కారణం అటవీ విస్తీర్ణంలో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాకు నాలుగు
అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి ఐకేరెడ్డి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి,నిజామాబా
ఐచర్ వాహనం స్వాధీనంవివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం,అక్టోబర్ 12 : పట్టణంలో గతేడాది జరిగిన సిగరేట్ల దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చ�
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు ఇంద్రవెల్లి, అక్టోబర్12: మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీ �
ఆదిలాబాద్ కలెక్టరేట్లో అధికారులు, వ్యాపారులతో సమావేశమైన ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, కలెక్టర్ వివిధ అంశాలపై చర్చ ఆదిలాబాద్, అక్టోబర్ 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.90 లక్ష�
బేల,అక్టోబర్12: సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండలంలోని పోనాల, పాటన్ ,ఖోగ్దూర్, మంగ్రూడ్ తదితర గ్రామాల్లో మంగళవారం స్థానిక కలిసి బ
ఉమ్మడి జిల్లాలో 10.35 లక్షల ఎకరాల్లో సాగు 70 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా సీసీఐ ఆధ్వర్యంలో 24 కొనుగోలు కేంద్రాలు నేడు ఆదిలాబాద్ కలెక్టరేట్లో సమావేశం దసరాకు సేకరణ ప్రారంభం ఆదిలాబాద్, అక్టోబర్ 11 ( నమస్తే త�
బోథ్, అక్టోబర్ 11: పేద ప్రజల ఆరోగ్యానికి సర్కారు భరోసా కల్పిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు రూ. 6,67,000 విలువైన
భైంసా టౌన్, అక్టోబర్, 11 : ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్ నేషనల్ కమిటీ, డ్రీమ్స్ స్వచ్ఛంద సేవ ఆధ్వర్యంలో సోమవారం దేగాంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై ఒక రోజు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భ�
జిల్లా సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణ నుంచి న్యాయసేవాధికారి సంస్థ ఆధ్