జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్అదనపు గదులకు భూమి పూజఇంద్రవెల్లి, అక్టోబర్ 8 : నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తు న్నదని జడ్పీ చైర�
ఉట్నూర్ రూరల్, అక్టోబర్ 8: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ పంద్ర జైవంత్రావు అన్నారు. మండలంలోని చాందూరిలో శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా�
రెండో రోజు బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారునూతన అతిథి గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యేబాసర, అక్టోబరు 8 : బాసర సరస్వతీ ఆల యంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొన సాగుతున్నాయి. రెండో రోజు శుక్రవారం సరస్వతీ అమ్మవ
జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇంద్రవెల్లి : . రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో విద్యా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుందని . ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహలో ప్రభుత్వం విద్యను అందిస్తుందన�
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ నటరాజన్కరంజి(టి)లో పచ్చదనం బాగున్నది : అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్బోథ్, అక్టోబర్ 7 : మొక్కల పెంపకంలో బోథ్ మండల పరిషత్ కార్యాలయం ఆదర్శంగా నిలు స్తున్నదని ఆదిలాబాద్�
బోథ్, అక్టోబర్ 7: టీఆర్ఎస్తోనే బతుకమ్మ పండుగకు గుర్తింపు వచ్చిందని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. బోథ్లోని రైతు వేదిక భవనంలో గురువారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆ�
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 7: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత, శారదా దేవి విగ్రహాలను భక్తులు ప్రత్యేక మండపాల్లో ప్రతిష్టించారు. అమ్మవార్లకు తొలిరోజుల ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో సుమారు 200 వర
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : కొవిడ్ వల్ల అనాథలైన పేద కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారం మరువలేనిదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సేల్స్ ఫోర్స్ ఆర్థిక సహకార�
పూర్తిస్థాయి నీటిమట్టానికి కడెంప్రత్యేక పూజలు చేసిన అధికారులుకడెం, అక్టోబర్ 6 : కడెం ప్రాజెక్టు నిర్మించిన 70 ఏండ్ల చరిత్రలో ఈ ఏడాది జలాశయలో నీరు పూర్తిస్థాయి నీటిమట్టం నిల్వ ఉంచ డం ఆనందంగా ఉందని కడెం ప్�
గిరిజనుల ఆధ్వర్యంలో ర్యాలీకేసీఆర్ ప్రసంగంపై ఏజెన్సీ ఆదివాసీల హర్షంఇంద్రవెల్లి, అక్టోబర్ 6 : ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్యలను త్వరలో పరిష్కరిం చి, పట్టాలు ఇస్తామని, మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబ�
కడెం, అక్టోబర్ 6: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తెలిపారు. మండలంలోని కొండుకూర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గోళ్ల వేణుగోపాల్ ఆధ్వర్
నేరడిగొండ : ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరున్న కుంటాల జలపాతాన్ని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ బుధవారం సందర్శించారు. ఇక్కడి జలపాతం అందాలను చూసి సంతోషించారు. ఇలాంటి ప్రకృతి అందాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం �
ఆదిలాబాద్: రాష్ట్రంలో అటవీభూములు సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న గిరిజన రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల్లో హర్ష�