బోథ్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్ ఇచ్చోడ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోథ్ సివిల్ జడ్జి పీడీ కిరణ్ కుమార్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆజాద�
కోతల్లో రైతన్నలు నిమగ్నంగతేడాది కంటే మద్దతు ధర రెట్టింపునిర్మల్ టౌన్, అక్టోబర్ 5 :పత్తికి ప్రత్యామ్నాయంగా వేసిన సోయా పంట చేతికొస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,87,397 ఎకరాల్లో సాగు చేయగా, 11.74 లక్షల క్
v గుడిహత్నూర్,అక్టోబరు 5: సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ అన్నారు. గుడిహత్నూర్, సీతాగోంది, వైజాపూర్, శాంతాపూర్, కొల్హార�
నార్నూర్, అక్టోబర్ 5 : మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలు ఇక్కడ ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని, పోడు భూముల సమ స్య పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం హర్షనీయమని తుడుం దెబ్బ సం ఘం నాయకు
18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ ఓటు హక్కు కల్పించాలిఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం,అక్టోబర్5: 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సి�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సగటున నాలుగు మీటర్లలోపే నీరుఅన్ని మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదునిండుకుండలా చెరువులు, ప్రాజెక్టులుమత్స్యకారుల్లో ఆనందంయాసంగి సాగుకు ఇక ఢోకా లేదని సంబురంనిర్మల�
దస్తురాబాద్, అక్టోబర్4 : పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పేర్కొనడంతో మండలంలోని మున్యాల గోండు గూడెం ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) మండల కమిటీ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి �
ఎదులాపురం , అక్టోబర్ 4: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ హెల్ప్లైన్ యాప
శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం అద్భుత కార్యక్రమమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ శాసనమండలి సమావేశ�
తాంసి : తాంసి మండలం పొన్నారిలో ఇటీవల మరణించిన ఆర్మీ జవాన్ దాసరి నవీన్ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. మొదటి వారి ఇంటినుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు చుట్టుపక్క�
ఎదులాపురం : మహరాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడీలు ఇక్కడ ఎస్టీలుగా చెలమణి అవుతున్నారని స్వయంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షు�
రాష్ట్రంలో 79.41 శాతం మార్కులతో రెండో స్థానంవరించిన కాయకల్ప అవార్డు, ఎన్క్వాస్ సర్టిఫికెట్విశిష్ట సేవలకు జాతీయ స్థాయి గుర్తింపువైద్యుల సమష్టి కృషి ఫలితంపచ్చదనం, పరిశుభ్రత, వైద్యుల పనితీరుకు నిదర్శనంద
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిబతుకమ్మ చీరెలు పంపిణీనిర్మల్ అర్బన్, అక్టోబర్3 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని
ఇంద్రవెల్లి, అక్టోబర్ 3 : గ్రామీణ ప్రాంతం లోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొ న్నారు. మండలంలోని కెస్లాపూర్ గ�