విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ6 నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు అవకాశంనిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 20 : విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు, విజ్ఞాన ప్రతిభను వెలికి తీయడానికి కే�
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ప్రజాస్వామ్యంలో యువత పాత్ర కీలకమైందని ,వివిధ పోటీలలో యువత పాల్గొనడంతో పాటు ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ �
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం : ఆదిలాబాద్ జిల్లాలో నెలరోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు ఉంటుందని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. గురువారం జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయం నుం
ముంపు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి యంత్రాంగంపంట నష్టం అంచనా వేస్తున్న వ్యవసాయశాఖ సిబ్బందినిర్మల్లో మంత్రి అల్లోల పరిశీలన, అధికారులతో సమీక్షఆయా నియోజకవర్�
ఇంద్రవెల్లి, సెప్టెంబర్29 : రాష్ట్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. దస్నాపూర్కు చెందిన నీలాబాయికి సీఎంఆర్ఎఫ్ ద్వారా �
ఎదులాపురం : పెద్ద పులుల అవాసాలను అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీసీఎఫ్ రామలింగం అన్నారు. అజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అటవీ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఇండియా ఫర్ టైగర్స్ ఎ ర్యాలీ �
బోథ్ : ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచులకు గౌరవ వేతనం పెంచినందుకు స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం బోథ్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం అన్ని వర్గాల ప్రజలతో �
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నేరడిగొండ : మండలంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని వందశాతం జరిగేలా చూడాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు, బీఎల్వోలకు సూచించారు. బుధవారం నేరడిగొం
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ఫ్లో.. గేట్లు ఎత్తి దిగువనకు విడుదల ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు.. వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం నిర్మల్, భైంసాలో రోడ్లపై నీరు దివ్యనగర్లో నీట�
దండేపల్లి, సెప్టెంబర్ 28 : ఆదాయాన్ని రెట్టింపు చేసుకునేలా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వినోద్కుమార్, కేవీకే శాస్త్రవేత్త రాజేశ్వర్నాయక్ సూచించారు. మండలంలోని తాని
ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): పంచాయతీ రాజ్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రజా ప్రతినిధులకు సముచిత స్థ�
కుంటాల, సెప్టెంబర్, 28 : జిల్లాలో మూడు గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిం ది. కుంటాల మండలం కొత్త వెంకూర్ గ్రామంలో వందశాతం వ్యాక్సిన్ వేసుకొని గ్రామస్తులు ఆద ర్శంగా నిలిచారు. మొదటి, రెండో రోజు �