ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జిల్లా జడ్జితో కలిసి ప్రాంగణంలో పరిశీలన ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 28 : జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో అన్ని రకాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్త�
స్వరాష్ట్రంలోనే మహనీయులకు గుర్తింపుమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతినిర్మల్ అర్బన్, సెప్టెంబర్27 : స్వరాష్ట్ర సాధన కోసం తన రాజకీయ పదవిని వదులుకున్న మహోన్నత వ్యక్తి కొండా లక
ఎదులాపురం, సెప్టెంబర్ 27 : రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తున్నదని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య
సహజ అందాలకు నిలయంకలెక్టర్ సిక్తా పట్నాయక్ఎదులాపురం,సెప్టెంబర్27: సహజ అందాలు కలిగిన ఆదిలాబాద్ మరో కశ్మీర్ అని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభివర్ణించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో సోమ�
తుది దశకు చేరిన ప్రాజెక్ట్ పనులుడిసెంబర్ చివరికల్లా ట్రయల్న్ఇప్పటికే బరాజ్,ప్రధాన కాల్వలు పూర్తిఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణఆదిలాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్, బో�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిస్వర్ణ ప్రాజెక్టులో 17 లక్షల చేపపిల్లల విడుదలఎస్సీ కార్పొరేషన్ చెక్కుల పంపిణీసారంగాపూర్, సెప్టెంబర్ 26 : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వే�
కుభీర్, సెప్టెంబర్ 26 : అనారోగ్యం పాలై ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స పొంది అప్పుల పాలైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవ డం వరమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగార
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులుఉమ్మడి జిల్లాలో సుమారు 48 వైన్స్ షాపులు వారికే..ఓపెన్’లో మరికొన్ని దక్కే అవకాశంనిర్మల్ టౌన్, సెప్టెంబర్ 25: మద్యం దుకాణాలపై రాష్ట్ర క్య�
ఎదులాపురం, సెప్టెంబర్ 25 : న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన కేసులను త్వరగా పూర్తిచేసేందుకు సరైన సమయంలో సాక్షులను ప్రవేశపెట్టాలని ప్రాసిక్యూషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ కే అజయ్ అన్నారు. హైదరాబాద్ నుంచ�
తలమడుగు, సెప్టెంబర్ 25 : మండలంలోని రుయ్యాడి, కజ్జర్ల, నందిగామ, పల్సి(కే), లక్ష్మీపూర్, సకినాపూర్, చర్లపల్లిలో శనివారం వరకు కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయినట్లు మండల వైద్యాధికారి రాహుల్ తెలిపారు. �
డిప్యూటీ డైరెక్టర్ కె. అజయ్ ఎదులాపురం : నిందితులను న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన కేసులను త్వరగా పూర్తి చేయడానికి సరైన సమయంలో సాక్షులను ప్రవేశపెట్టాలని డిప్యూటీ డైరెక్టర్ కె. అజయ్ అన్నారు. శనివారం హైద
ఎదులాపురం : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో తెలంగాణకు కేటాయించిన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని యూనివర్సిటీ సాధన కమిటీ కన్వీనర్ రాయిసిడం బాపురావు ఆరోపించారు. ట్రైబల్