చిక్మాన్ వాగులో చిక్కున్న గొర్రెల కాపర్లు ముగ్గురిని కాపాడిన పోలీసులు, గ్రామస్తులు నార్నూర్, సెప్టెంబర్ 23 : ఉమ్మడి మండలం లో రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గాదిగూ
నార్నూర్ : మండలంలోని గుండాయి చెక్డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు అకస్మత్తుగా వచ్చిన వరదలో చిక్కుకున్నారు. సకాలంలో పోలీసులు స్పందించి వారిని స్థానికుల సహాయంతో కాపాడడంతో గ్రామస్తులు ఊప�
ఇచ్చోడ: విద్యుత్ శాఖ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్ల ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని రిమ్స్ దవాఖానకు తరలించిన సంఘటన గురువారం చోటు చే
ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్�
నిర్మల్ జిల్లా దవాఖానలో అధునాతన వసతులు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి.. మంత్రి అల్లోల చొరవతో మారిన రూపురేఖలు అందుబాటులో 57 రకాల వైద్య పరీక్షలు ఆర్టీపీసీఆర్ సేవలూ ఇక్కడే.. ప్రారంభానికి ఆక్సిజన్ ప�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన 313 బృందాలతో టీకా కార్యక్రమం మిగతా గ్రామాల్లోనూ పూర్తికి అధికారుల కసరత్తు ఏజెన్సీ పల్లెల్లోనూ విస్తృత అవగాహన ఇంటింటికీ వెళ్తున్న వైద్య సి�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సదర్మాట్ నిర్వాసితులకు పరిహారం అందజేత పొన్కల్లో 50 మందికి చెక్కుల పంపిణీ నేడు మరికొందరికి ఖాతాల్లో వేయనున్న ప్రభుత్వం మామడ, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో అన్నదాతలకు ప్రభుత్
ఎదులాపురం : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 1989 సంవత్సరం బ్యాచ్కు చెందిన 12 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా కేం�
మంచిర్యాల జిల్లాలో విస్తారంగా వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వరద పూర్తిగా నిండిన ప్రాజెక్టులు, చెరువులు కలిసివచ్చిన మిషన్ కాకతీయ పెరుగనున్న సాగు విస్తీర్ణం ఇక రెండు పంటలకూ పుష్కలంగా నీళ్లు ఆనందంలో కర్షక
ఆదిలాబాద్ జిల్లాలో 2535 ఎకరాల్లో టమాట సాగు 2వేల ఎకరాల్లో ఊతకర్రల పద్ధతి.. మిగతాది సంప్రదాయరీతిలో.. రైతుకు రెండింతల ఆదాయం కొత్త పంథాపై ఆసక్తి చూపుతున్న కర్షకులు మొదటి స్థానంలో గుడిహత్నూర్.. ఇంద్రవెల్లి రెం�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ ఎదులాపురం, సెప్టెంబర్ 21 : ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు బూత్స్థాయి అధికారులు ఎన్నికల కమిషన్ నియమావళిన�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ నేరడిగొండ, సెప్టెంబర్ 21 : ఆధ్యాత్మిక మార్గం అనుసరించాలని, ఆనందమయ జీవితానికి దోహదపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని బోందిడి గ్రామంలో లంబాడా
జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ భాషా ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 21: ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ భాషా అన్నారు. మండలంలోని అర్�