నేరడిగొండ : మండలంలోని వాంకిడి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో బచన్సింగ్(65),రితిక(3) అనే తాత, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిర్మల్
ఎదులాపురం : భార్య , అత్తింటివారి వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. ఆదిలాబాద్ వన్టౌన్ సీఐ ఎస్. రామకృష్ణ కథనం ప్రకారం ఆదిలాబాద్ శాంతినగర్కు చెందిన బండరివార్ రాహుల్ గౌడ్ ( 27) రి�
రెండు జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భిణులకు వరంఇప్పటివరకు 27 మందికి సుఖప్రసవంమరో మూడు కేంద్రాల ప్రారంభానికి సర్కారు చర్యలు ఆదిలాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్, కుమ్రం భీం �
నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేపల్లె ప్రగతిపై సమీక్షా సమావేశంనిర్మల్ టౌన్, సెప్టెంబర్ 17: నిర్మల్ జిల్లాలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులతో మంచి ఫలితాలను సాధించామని నిర్మల్ అదనపు కలెక్టర్�
అర ఎకరంలో బీర, కాకర సాగుమరో అర ఎకరంలో టమాట, బెండ..రోజుకు రూ.3వేల పైగా ఆదాయంఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మణచాంద రైతు లక్ష్మణచాంద, సెప్టెంబర్ 16 : మండల కేంద్రానికి చెందిన రైతు షేక్ షాదుల్లా కూరగాయల సాగులో లాభాలు
. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కలెక్టర్, వైద్యాధికారులతో వ్యాక్సినేషన్పై టెలీకాన్ఫరెన్స్వంద శాతం పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశంవ్యాక్సిన్తోనే కరోనా దూరం : జడ్పీ�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్గణేశ్ నిమజ్జనం సందర్భంగా శాంతి కమిటీ సమావేశంఎదులాపురం, సెప్టెంబర్ 16 : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధ్దంగా ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా శాంతియు తంగా
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. �
ఉమ్మడి జిల్లాలో 17.50 లక్షల ఎకరాల్లో సాగు4,32,100 మెట్రిక్ టన్నుల అంచనాఅన్నదాతల అవసరాల మేరకు పంపిణీఆదిలాబాద్, సెప్టెంబరు 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతన్నలు అరిగోస ప�
భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి..ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలిసమస్యలు లేకుండా అన్ని శాఖల అధికారులు చూడాలిఅటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోలనిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 15 : జిల్లా కేంద్�