కేంద్రం తీరుతో వ్యవసాయంపై భారం10 నెలల్లో రూ.22 పెరుగుదల.. ప్రస్తుతం రూ.102.40ఉమ్మడి జిల్లాలో సగటున 6 లక్షల లీటర్ల విక్రయం70 శాతం సాగు రంగానికే వినియోగంయంత్రాల రేట్లు పెంచిన యజమానులుబీజేపీ ప్రభుత్వంపై రైతుల ఆగ్ర�
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 10 : ఉపాధ్యా యుల సంక్షేమానికి పాటుపడుతామని ఎమ్మెల్యే లు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్ పేర్కొ న్నారు. ఆదిలాబాద్లోని ఆదివారం ఎస్టీయూ భవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం రాష్ట్ర కౌన్స�
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 10: దుర్గా మాత ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సంతోషం గా ఉండాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆల యం నుంచి దుర్గానగర్లోని ఆలయం వరకు చేపట్టి�
ఆదిలాబాద్ రూరల్ : ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడతామని ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్టీయూభవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో వారు మా�
గంగస్నానానికి అడెల్లి పోచమ్మ నగలుతరలివెళ్లిన అశేష భక్తజనంఊరూరా ఘనస్వాగతంసారంగాపూర్, అక్టోబర్ 9: గంగనీకు శరణమే అంటూ భక్తులు అడెల్లి పోచమ్మ నగ లను పవిత్ర గోదావరి స్నానానికి తరలిం చారు. గంగానీళ్ల జాతరలో
బజార్హత్నూర్ : బజార్హత్నూర్ మండలంలోని బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుతో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.బుర్
జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఎదులాపురం : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షీ టీం బృందాలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయం�
సిరికొండ : పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేస్తే కేసీఆర్ను ఆదివాసీలు ఎన్నటికీ మరిచిపోలేరని ఆదివాసీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వనున్నట
పేదలకు మెరుగైన సేవలందించడంపై శ్రద్ధకాంట్రాక్ట్ పద్ధతిన ప్రత్యేక సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్వైద్యశాలల్లో అధునాతన సౌకర్యాలునిర్మల్ అర్బన్, అక్టోబర్ 8;మారుమూల గ్రామాలు, గిరిజన గూడేల ప్రజలకు మ
ఆసిఫాబాద్,అక్టోబర్8 : తెలంగాణకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో తయార
జాబితాలో తప్పులను సవరించుకోవాలిమంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిహాజీపూర్, అక్టోబర్ 8 : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. శుక్రవా�