నిర్మల్ టౌన్, అక్టోబర్ 28 : తెలంగాణ ప్రభు త్వం గిరిజన రైతులకు తీపి కబురు అందించింది. పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని న
హాజీపూర్, అక్టోబర్ 28 : జిల్లాలో 18 ఏళ్లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యా
ముథోల్, అక్టోబర్ 28 : రైతులు వరి కొనుగో లు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సూచించారు. మం డలంలోని విట్టోలి గ్రామంలో గురువారం వరిధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించ�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం ఉట్నూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దీపావళి పండుగకు గుస్సాడీలకు నిధులు కే
ఎదులాపురం : అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టీకా సెంటర్, బృందావన్కాల�
నార్నూర్ : ఆధ్యాత్మికత, భగవంతుని స్మరణ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భాగం కావాలని అప్పుడే మానసిక ప్రశాంతత సాధ్యమని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. గురువారం మండలంలోని గంగాపూర్ గ్రామంలో జగదాం�
నిర్మల్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిగ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసి సేకరణఆదిలాబాద్, అక్టోబర్ 27 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) :అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళా�
హాజీపూర్, అక్టోబర్ 27 : ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం – 2022 (ఎస్ఎస్ఆర్) ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న విడుదల చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. బుధవ
మంత్రి ఇంద్రకరణ్రెడ్డిఆలూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సారంగాపూర్, అక్టోబర్ 27: రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల�
ఇచ్చోడ, అక్టోబర్ 27 : మండలంలోని గుం డాల గ్రామంలో బుధవారం ఇరు వర్గాల మ ధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు మృ తి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉం డడంతో హైదరాబాద్కు తరలించారు. మరో ముగ్గురు మహిళలతో పాటు ఏ�