నిర్మల్ టౌన్, నవంబర్ 1: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో జాప్యం చేయవద్దని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర
బోథ్, నవంబర్ 1: మండలంలోని సొనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం సోలార్ లాంతర్లను ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ సీ సదానందం పంపిణీ చేశారు. 9,10వ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ తరఫున ప్ర�
బేల, నవంబర్ 1 : ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీం ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. మండలంలోని చంద్పెల్లిలో సోమవారం కుమ్రం భీం వర్ధంతి నిర్వహించ�
బేల : జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరం భీం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. సోమవారం బేల మండలం
ఏర్పాటుతో ఎంతో ప్రయోజనంపెరుగనున్న రైళ్ల సంఖ్యపలు ప్రాంతాలకు వెళ్లే అవకాశంఇక్కడే రైలు బోగీల నిర్వహణఆదిలాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సువిశాలమైన ప్రదేశంలో వి
నేటి నుంచి మార్పులు చేర్పులుజనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలుడిసెంబర్ 20 వరకు సవరణలుజనవరి 5 వరకు కొత్త, 15న తుది జాబితాలు కుమ్రం భీ ఆసిఫాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)/ మంచిర్�
రైతును రాజు చేసేందుకు సర్కారు కృషిమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిదిలావర్పూర్లో నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభందిలావర్పూర్, అక్టోబర్ 31 : మార్కెట్�
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 2-3 సెకన్ల పాటు ప్రకంపనలుభయాందోళనలో ప్రజలుదిందాలో కూలిన గుడిసెమంచిర్యాల, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 31: జిల్లాలో మళ్లీ స్వల్పంగా భూకంపం వచ్చింది. జిల్లాలోని పలు చోట్ల మూడు న�
కుభీర్, అక్టోబర్ 31 : పార్టీకి కార్యకర్తలే పునాదిరాళ్ల వంటివారని, కష్టపడే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాల
నార్నూర్, అక్టోబర్ 31 : ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించే పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజలకు సూచించారు. గాదిగూడ మండలంలోని దాబా(కే) రైతువేదిక భవనంలో ఆ�
నవంబర్ 8వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణఅటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికలెక్టర్ల అధ్యక్షతన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలుఅడవుల సంరక్షణపై