తాంసి, నవంబర్ 7 : ప్రజా సమస్యల పరిష్కారానికే న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా జడ్జి జగ్జీవన్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిం�
క్వింటాల్కు రూ.8వేల పైనే.. మద్దతు ధర కంటే రూ.2500 అధికం పలు ప్రాంతాల్లో ఇండ్ల వద్దే కొంటున్న వ్యాపారులు ఏజెంట్లు, దళారులు పోటాపోటీగా కొనుగోళ్లు సంబురపడుతున్న రైతులు ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ నిర
బోథ్, నవంబర్ 6: మండలంలోని బాబెరలో శనివారం దండారీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డప్పుల చప్పుళ్ల నడుమ గుస్సాడీలు నృత్యాలు చేస్తూ కనువిందు చేశారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని, వాటిని కొనసాగిస్త�
నిర్మల్ అర్బన్, నవంబర్ 6 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు నిర్మల్లో శనివారం యాదగిరీశుని కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర�
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 6: పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన కార్తీక దీపోత్సవం కనుల పండువగా సాగింది. హాజరైన మహిళలకు ఉచితంగా పూజాసామగ్రిని పంపిణీ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛ
ఉట్నూర్ రూరల్, నవంబర్ 6: పంటల్లో సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్, రాజశేఖర్ అన్నారు. మండలంలోని చెక్పోస్ట్ కొత్తగూడెంలో వర
కేంద్రం వడ్లు కొనేందుకు సుముఖంగా లేదురైతులకు రాష్ట్ర ప్రభుత్వ భరోసామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిరాచాపూర్లో కొనుగోలు కేంద్రం ప్రారంభంలక్ష్మణచాంద, నవంబర్ 5 : రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ర�
కడెం, నవంబర్ 5: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల హాజరుశాతాన్ని పెంచాలని నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కడెం జడ్పీ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార
పెంచికల్పేట్, నవంబర్ 5 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్-బెజ్జూర్ ప్రధాన రహదారిపై బొక్కివాగు వంతెన సమీపంలో శుక్రవారం పెద్ద పులి కనిపించడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. శుక్రవారం పెంచ�
ఎదులాపురం, నవంబర్ 5 : ప్రతీ హాబిటేషన్కు ఎఫ్ఆర్సీ టీంను ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పోడు భూముల క్లెయిమ్స్కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన పనులపై కల
కుభీర్, నవంబర్ 5 : తెలంగాణ రాష్ట్రం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం మని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని రామునాయక్ తండా, దావూజీనాయక్ తండాల్లో శుక్రవారం ‘మేరా’ వేడుక�