కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 5: సింగరేణి సంస్థ వచ్చే ఏడాదికి నిర్దేశించుకున్న 750 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలంటే కొత్త ఓసీ గనులను సకాలంలో ప్రారంభించాల్సిన అవసరం ఉందని సీఎండీ శ్రీధర్ అభిప్రాయ�
ఎదులాపురం, నవంబర్3: గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాలని, అర్హులందరికీ లబ్థి చేకూరేలా కమిటీలు పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్�
మంజూరు చేసిన రాష్ట్ర సర్కారుఅభివృద్ధి పనులు, పరికరాల కొనుగోలుకు వినియోగంఇక అందుబాటులోకి 250 పడకలుత్వరలోనే టెండర్లు పిలుస్తాం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డినిర్మల్ అర్బన్, నవంబర్ 3 : నిర్మల్ జిల్లా ద
ఉట్నూర్, అక్టోబర్ 3 : ఏజెన్సీలో పోడు భూ ముల సమస్యను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. కుమ్రంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏస�
ఆదిలాబాద్, నవంబర్ 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. వానకాలం పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉండేది. సరిపడా వర్షాలు పడితేగానీ పంట చేతికి వచ్చేది కాదు. గత�
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ జామడ, కొలాం కొటారిలో దండారీ ఉత్సవాలు ఏత్మాసూర్ దేవతకు పూజలు నృత్యాలతో హోరెత్తించిన మహిళలు ఆసిఫాబాద్లో జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, ఎమ్మెల్యేత�
అనేక సంక్షేమ పథకాల అమలు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి న్యూసాంగ్వీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం మామడ, నవంబర్ 2 : రైతు సంక్షేమయే ధ్యేయంగా తెల�
మాజీ ఎంపీ గొడాం నగేశ్ గట్టేపల్లిలో ఏత్మాసూర్ దేవతకు ప్రత్యేక పూజలు ఇంద్రవెల్లి, నవంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం దం డారీ ఉత్సవాలను గుర్తించిందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్సవాల నిర్వహణకు రూ. కోటి మంజూర
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలివిజయ గర్జన సభను విజయవంతం చేద్దాంరాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, నవంబర్1: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ని�
నిర్మల్ టౌన్, నవంబర్ 1: బృహత్ పల్లె ప్రకృతివనాలను వేగంగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో బృహత్ పల్లె ప్ర