మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికైన అడ్వాల పద్మలక్ష్మణచాంద, నవంబర్10 : మండలాభివృద్ధికి మరింత కృషిచేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన�
ఎదులాపురం, నవంబర్ 10 : స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలను ప్రశాంతంగా, ప్రవర్తన నియమావళిని అనుసరించి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీనిర్మల్ టౌన్, నవంబర్ 10 : నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా రెవెన్యూ, ఫారెస్టు, వక్ఫ్బోర్డు ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆక్రమించు�
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్రఎస్పీని కలిసిన నూతన ఎస్ఐలుఎదులాపురం, నవంబర్ 10 : నూతన యువ ఎస్ఐలు ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర సూచించారు. జ�
రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల కోసం తపాలా శాఖ వినూత్న సేవలు ప్రారంభించింది. పింఛన్ చెల్లింపులకు ప్రతి సంవత్సరం అవసరమయ్యే లైఫ్ సర్టిఫికెట్ను క్షణాల్లో జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇం
ఎదులాపురం, నవంబర్ 10: మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 5 గంటలకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ధ్రువపత్రాలులేని, పెండింగ్ చలాన్లు ఉన్న 56 బైక�
భీంపూర్, నవంబర్10 : మండలంలోని వడ్గాం, అందర్బంద్, భగవాన్పుర, భీంపూర్ తదితర గ్రామాల్లో పోడు భూములకు హక్కు పత్రాల కోసం బుధవారం దరఖాస్తులు స్వీకరించారు. ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యులు రైతుల నుంచి అర్జీలు
ఉమ్మడి జిల్లాలో సారవంతమైన నేలలు పప్పు ధాన్యాల సాగుతో ప్రయోజనాలు నీరు, విద్యుత్ వినియోగం అంతంతే తక్కువ సమయంలోనే పంట చేతికి తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి ఆదిలాబాద్, నవంబరు 9 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి):
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర ఎదులాపురం, నవంబర్ 9 : నేరాల కట్టడికి పోలీసు అధికారులకు అదనంగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్చంద్ర పేర్కొన్నారు. పోలీస్ క్�
వయోజనులకు ఓటు హక్కు కల్పించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,నవంబర్ 9: వయోజనులు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునే విధంగా జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సిక్తా ప�
ఉట్నూర్ రూరల్, నవంబర్ 9 : పోడు భూముల దరఖాస్తులు స్వీకరించే గ్రామ కమిటీలను త్వరగా ఎంపిక చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. మండలంలోని ఘన్పూర్ పంచాయతీ పరిధిలోని కల్లూర్గూడ గ్రామంలో అధికారులు నిర్వహ�
ఎదులాపురం,నవంబర్9: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డీఎల్ఎస్ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఎస్ జగ్జీవన్ కుమార్ అన్నారు. న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్ల�
ఉట్నూర్ రూరల్, నవంబర్ 9: ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. బీర్సా యిపేట్, గంగన్నపేట్లో ఐకేపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో, మండల పరిషత్ కా�