నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సత్ఫలితాలనిస్తున్న పోలీసుల తనిఖీలు వెలుగులోకి మద్యం,గుట్కా దందా వందల సంఖ్యలో అనుమతిలేని వాహనాలు అక్రమార్కుల గుండెల్లో గుబులు.. జిల్లాలో ఇప్పటి వరకు 13 సా
బీజేపీ దిగి రాకుంటే ఢిల్లీలోధర్నాచేస్తాంమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్, నవంబర్ 12 : యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కేంద్రం మెడలు వంచైనా రైతులకు న్యాయం చ�
బోథ్, నవంబర్ 12: పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ మండలం పిప్పల్ధరిలో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులతో శుక్రవా�
ఇచ్చోడ, నవంబర్ 12 : పశువైద్య శిబిరాలను వినియోగించుకోవాలని జిల్లా పశు సంవర్ధకశాఖాధికారి డాక్టర్ రంగారావు అన్నారు. మండలంలోని కామగిరిలో శుక్రవారం పశువులకు గాలికుంటు నివారణ టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఆయన �
అఖిల భారత వనవాసీ కల్యాణ ఆశ్రమం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్కే నాగుఇంద్రవెల్లి, నవంబర్ 12 : మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయ దర్బార్హల్లో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్వహించే బిర్సాముండా �
డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలుమంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిరాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షహాజీపూర్, నవంబర్ 12 : స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్న
మంచిర్యాల అర్బన్, నవంబర్ 12 : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా సాగాలని జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి ఆదేశించారు. ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశ
కేంద్రం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ నేడు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ధర్నాలు పాల్గొననున్న మంత్రి, ఎమ్మెల్సీ, విప్, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు పెద్ద సంఖ్యలో తరలిరానున్న రైతులు నిర్మల్ టౌన్, న
రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం అదృష్టంపద్మశ్రీ కనకరాజుఅవార్డు అందుకొని జిల్లాకు వచ్చాక ఉమ్మడి జిల్లా వాసుల ఘన స్వాగతంకెస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలునిర్మల్ టౌన్, నవంబర్ 11: ఆద�
కౌటాల, నవంబర్ 11: పశువులను ఎత్తుకెళ్తున్న ఏడుగురు దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ సుధీంద్ర తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. �
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబుఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతినిర్మల్ టౌన్, నవంబర్ 11 : విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు వస్తుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోన�
ఉట్నూర్ రూరల్, నవంబర్11: పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనక రాజు గురువారం ఉట్నూర్కు చేరుకున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆయనను కుమ్రం భీం కాంప్లెక్స్లో సన్మానించారు. అనంతరం భీం విగ్రహా�
ఎదులాపురం, నవంబర్ 11: శాంతిభద్రతల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికిఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లాకు కొత్తగా వచ్చిన నలుగురు ఆర్ఎస్ఐలు ఎస్పీని మర్యాదపూర్వకంగా క
ప్రభుత్వ విప్ బాల్క సుమన్చెన్నూర్ క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ చెన్నూర్, నవంబర్ 11 : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప