పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తా పదవి అప్పగించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు ‘నమస్తే’తో సిర్పూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కుమ్రం భీం ఆసిఫా
ఉట్నూర్, జనవరి 26: గిరిజనుల ఆరాధ్య దైవం జై జంగో.. జైలింగో పవిత్ర స్థలమైన సిద్ధికాస, కప్లయ్ పుణ్యక్షేత్రాలకు రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించాలని మాలధారులు బుధవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర
కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఘనంగా గణతంత్ర వేడుకలు ఎదులాపురం, జనవరి 26 : అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో మొదటి డోస్ వంద శాతం, రెండో డోస్ 90 శాతం, బూస్టర్ డోస్ 80 శాతం పూర్తయిందని కలెక్టర్ సిక్త�
ఘనంగా గణతంత్ర వేడుకలు పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు బోథ్, జనవరి 26: బోథ్ నియోజకవర్గంలో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ శివరాజ్, పో�
అందునాయక్తండాలో సప్తాహం ప్రారంభం కలశాలతో భారీ ఊరేగింపు తరలివచ్చిన వేలాదిమంది భక్తులు ఇంద్రవెల్లి, జనవరి 26 : మండలంలోని అందునాయక్తండాలో భగవతి జ్వాలాముఖి దుర్గామాత ఆలయం 17వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వ
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో క్రేజ్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 50శాతానికిపైగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల బడుల్లో అమలు తాజా ప్రభుత్వ నిర్ణయంతో కొత్త జవసత్వాలు అనుమతు
లబ్ధిదారుల ఇష్టం మేరకే యూనిట్లు అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం.. మార్చి రెండో వారంలోగా పంపిణీ పూర్తి ‘నమస్తే ’ ఇంటర్
నిర్మల్ జిల్లాలో జ్వర సర్వే ముగిసింది. కరోనా కట్టడికి సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగింది. మొత్తం 570 బృందాలు ఇందులో పాల్గొనగా, 2,10,000 ఇండ్లకు యంత్రాంగం వెళ్లింది. 3500 మందికి స్వల్ప లక్షణాలు
డీఆర్డీవో కిషన్ ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని �
అత్యధికంగా శనగ సాగు ఆరుతడి పంటల వైపు రైతుల చూపు బోథ్, జనవరి 25 : బోథ్ మండలంలో అన్నదాతలు సాగు చేస్తున్న యాసంగి పంటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 13058 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా 10,863 ఎకరాల
డిప్యూటీ డీఎంహెచ్వో సాధన సంజయ్నగర్లో జ్వర సర్వే పరిశీలన ఎదులాపురం, జనవరి 25 : కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సాధ
ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఘనంగా 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యం లో ఓటే ఆయుధమని, ఓటర్గా నమోదైన వారందరూ నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయాలని
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తాంసిలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ భీంపూర్, జనవరి 25 : గ్రామాలు, పట్టణాలకు అవసరమైన అభివృద్ధి పనులు, ప్రతి వర్గానికి అవసరమైన పథకాల అమలుతో రాష్ట్రం ప్రగతి పయనం చేస్తున్నద