ఆదిలాబాద్ టౌన్, జనవరి 30 : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగ
ఖానాపూర్ రూరల్, జనవరి 30 : మండలంలోని బాదనకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల్పేట బుద్ధ విహార్ ప్రాంతంలో విపశ్యన అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర. గుజరాత
ఓ వైపు ఫీవర్ సర్వే.. మరో వైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆరోగ్యంపై ప్రజలకు సూచనలిస్తూ ముందుకు సాగిన వైద్య సిబ్బంది 100 శాతం జ్వర సర్వే పూర్తి 5952 ఇండ్లల్లో సర్వే 170 మందికి కరోనా లక్షణాలు.. కిట్లు అందజేత జ్వర సర్వే�
ఉత్సవాలకు ముస్తాబైన ఆలయంఐదు రోజుల పాటు నిర్వహణఇప్పటికే మర్రిచెట్ల వద్దకు చేరిన మెస్రం వంశీయులుతరలిరానున్న ఆదివాసీ భక్తులుఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఇంద్రవెల్లి, జనవరి 29: ప్రతి యేటా ఫుష్య�
ఈ నిర్ణయంతో మారుమూల గ్రామాల గిరిజన విద్యార్థులకు సైతం మేలుఇప్పటికే పలు ఆశ్రమాల్లో ప్రవేశపెట్టిన ఐటీడీఏబెస్ట్ అవైలెబుల్ స్కీం ద్వారా ప్రైవేట్ విద్యాలయాల్లోనూ ఉచితంగా చదువులు కుమ్రం భీం ఆసిఫాబాద్,
బెజ్జూర్, జనవరి 29 : కరోనా ప్రభావంతో తరగతులు ఆలస్యంగా ప్రారంభమైనందున పదో తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులపై దృష్టి సారించి, వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని డీఈవో అశోక్ సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక
చనాకా కొరటాను సిక్తాపట్నాయక్,సదర్మాట్ను ముషారఫ్ అలీ ఫారూఖీ..1న మంత్రి అల్లోల, సీఎంవో కార్యదర్శి పర్యటన నేపథ్యంలో రాకపనులు, పరిహారం ఏర్పాట్లపై ఆరామామడ,జనవరి 29 : మండలంలోని పొన్కల్ గోదావరిపై నిర్మిస్తున
ఇచ్చోడ, జనవరి 29 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను శనివారం ఇచ్చోడ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్
ఐటీడీఏ పీవో అంకిత్నాగోబా జాతర ఏర్పాట్ల పరిశీలనఇంద్రవెల్లి, జనవరి 29 : భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో అంకిత్ అన్నారు. ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్దన్తో కలిసి నాగోబా జాతర ఏర్�
ఏటా నాగోబాకు వైభవంగా పూజలుగంగాజలం కోసం నేటికీ కాలినడకన ప్రయాణంకెస్లాపూర్ నుంచి హస్తలమడుగుకు.. తిరిగి ఆలయ ప్రాంగణానికిజాతరపై ఎడ్లబండితోనే ప్రచారంఇంద్రవెల్లి, జనవరి 28: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యం�
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవుఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్వివిధ పనులపై అధికారులతో సమీక్షఎదులాపురం. జనవరి 28 : గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు వారంలోగా పూర్తి చేయాలని ఆదిల
నిర్మల్ అర్బన్, జనవరి 28:దహన సంస్కారాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలో రూ. 2.75 కోట్లతో చేపడుతున్న వైకుంఠధామం �