ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 1: కేస్లాపూర్లో మెస్రం వంశీయులు సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజలతో నాగోబా జాతర ప్రారంభమైంది. భక్తజనంతో ఆలయ పరిసరాలు మంగళవారం కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు బారులు �
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే,టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 1: టీఆర్ఎస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిం�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపార్టీలో పలువురు చేరిక ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 1: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని వార�
డీఈవో ప్రణీత గుడిహత్నూర్లో ప్రభుత్వ పాఠశాల తనిఖీ గుడిహత్నూర్, ఫిబ్రవరి 1 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని డీఈవో ప్రణీత ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలన�
జిల్లా ప్రత్యేకాధికారి శ్రీనివాస్రెడ్డికుప్టి జీపీలో లబ్ధిదారుల ఎంపికకు సర్వేకుభీర్, ఫిబ్రవరి 1 : దళితుల సాధికారత కోస మే దళిత బంధు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా దళిత బంధు ప్రత్యేకాధి�
నార్నూర్, ఫిబ్రవరి 1 : ప్రజా సంక్షేమం, అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొ న్నారు. మండలంలోని ఎంపల్లిలో రూ.70 లక్షల తో చేపడుతున్న తారు రోడ్డు నిర్మా
బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 1: ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై దృష్టి సారించాలని పోలీసులను బెల్లంపల్లి ఏసీసీ ఎడ్ల మహేశ్ ఆదేశించారు. మంగళవారం బెల్ల�
చెన్నూర్/ హాజీపూర్, ఫిబ్రవరి 1 : టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి,నాయకులు శుభా
ఇందారం గ్రామం వద్ద క్రేన్తో భారీ గజమాలగులాబీ వనాన్ని తలపించిన నల్లనేల.. కిక్కిరిసిన జాతీయ రహదారికార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం : విప్రామకృష్ణాపూర్/జైపూర్/శ్రీరాంపూర్/ మంచిర్యాలటౌన్,
అర్ధరాత్రి మహాపూజలు అందుకున్న నాగోబామొక్కులు చెల్లించుకున్న మెస్రం వంశీయులుఇతర రాష్ర్టాల నుంచి తరలి వచ్చిన అడవిబిడ్డలుభక్తులతో కోలాహలంగా మారిన కెస్లాపూర్ ఆలయంఇంద్రవెల్లి, జనవరి 31 : ఆదివాసీ గిరిజనుల
ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రతిపక్షాలుజిల్లాలో అందరి సహకారంతో పార్టీ పటిష్టంసామాన్య వ్యక్తిగా నాపై పెద్ద బాధ్యతఏ ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్దే‘నమస్తే తెలంగా’ ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ న�
బ్యారేజీ నిర్మాణానికి రూ. 554 కోట్లుజూన్ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు18వేల ఎకరాలకు అందనున్న సాగు నీరునిర్మల్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో దాదాపు 18వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్