అన్ని వర్గాల అభ్యున్న తికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్న దని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ముథోల్లోని తహసీల్దార్ కార్యాల యంలో లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణ లక
షెడ్యూల్డ్ కులాలు, తేగల వారికి ఉచిత విద్యుత్పై అవగాహన కల్పించాలని, కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్, కుల ధ్రువీకరణ
గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, వైద్య సిబ్బందికి డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగురం పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. రోగుల వివరాల నమ
దేశ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణపై మరోసారి విషంగక్కారు. 2014 ఎన్నికల సమయంలోనే.. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ అక్కసు వెల్లగక్కిన ఆయన.. మళ్లీ పెద్దల సభ సాక్షిగా కుటిల బుద్ధిన�
సింగరేణి ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు బుధవారం సామూహిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్�
డీఆర్డీవో కిషన్ కెస్లాగూడ, దస్నాపూర్లో దళితబంధుపై అవగాహన ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8: దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. మండలంలోని కేస్లాపూర్ గ్రామ ప�
మహిళలకు రక్షణగా సఖీ కేంద్రం అండగా ఉంటుందని నిర్వాహకురాలు మమత అన్నారు. దస్తురాబాద్లోని కార్యాలయాల్లో మహిళలకు, కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సఖీ కేంద్రం సభ్యులు మంగళవారం అవగాహన కల్పించా�
చివరి రోజు హుండీల లెక్కింపు ఆదాయం రూ.13,05,441 ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 8 : మండలంలోని కేస్లాపూర్లో మెస్రం వంశీయులు గత నెల 31న నాగోబాకు నిర్వహించిన మహాపూజలతో ప్రారంభమైన జాతర మంగళవారంతో ముగిసింది. అధికారికంగా ముగిస�
రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఉద్ఘాటించారు. మార్కెట్ యార్డులో మార్క్ఫెయిడ్, సహకార సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న కందుల కొనుగోళ్లను శనివారం ఆయన ప్రారంభి�
ఎమ్మెల్యే జోగురామన్న టీఆర్ఎస్లో చేరిన బీజేసీ,కాంగ్రెస్కు చెందిన 300 మంది నాయకులు జైనథ్, ఫిబ్రవరి 5: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్, బీజేపీల నుంచి వందలాది మంది టీఆర్ఎస్ల�
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 5 : జిల్లాలో శనివారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో గల ధర్మశాల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చిన్నారుల�