ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం సీసీఐ సాధన కమిటీ చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సంఘీభావం ప్ర�
శ్రీశ్రీశ్రీ రామానుజాచార్య సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలను దర్శనం చేసుకుంటే యావత్ ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని శ్రీ చినజీయర్స్వామి అన్నారు.
నాలుగో రోజూ నాగోబాకు పోటెత్తిన భక్తజనం ఆరాధ్య దైవానికి పత్యేక పూజలు దుకాణాలు, రంగుల రాట్నాల వద్ద సందడి సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకుంటున్న గిరిజనులు కేస్లాపూర్ నాగోబా జాతరకు భక్త జనం రోజురోజుకూ పెరుగుత
జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ముషారఫ
వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆలయ వైదిక బృంద ఆధ్వర్యంలో అమ్మవార్లకు అభిషేకం, స్థాపిత దేవతాప
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకొనేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. గురువారం జిల్లాలోని నలుమూలలతోపాటు వివిధ రాష్ర్టాల భక్తులు పెద్దసంఖ్యలో తరల�
కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కే
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సీసీఐని పునరుద్ధరించడానికి అవకాశాలున్నా ఢిల్లీలోని బీజేపీ సర్కారు మాత్ర�
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని చోర్గాంలో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను గురువారం ఆయన పరిశీలించారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్ వర్చువల్విధానంలో సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఎదులాపురం, ఫిబ్రవరి3: సఖీ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం సకాలంలో నిర్వహించాలని, వచ్చే సమావేశం నాటికి కొత్త ప్రతిపాదనలతో అధికార
సిమెంటు పరిశ్రమకు మొండిచేయివిమానాశ్రయ ఏర్పాటు ప్రస్తావన లేదు..ఆర్మూర్-ఆదిలాబాద్ రైలు మార్గానికి కేటాయింపులు లేవు..కేంద్ర బడ్జెట్పై జిల్లావాసుల అసంతృప్తిఆదిలాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతిన�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కావాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్నాలుగు జిల్లాల పరిధిలో పర్యటనచనాకా-కొరాట, సదర్మాట్, వార్దా బ్యారేజీల సందర్శనపనులపై అధికా