ఆదిలాబాద్ రూరల్/భైంసా, జనవరి 31: సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి 24 రోజుల తర్వాత అన్ని విద్యాసంస్థలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పాఠశాలలను హెచ్ఎంలు, ఉపాధ్యాయులు శుభ్రం చే యించారు. ఆయా గ్ర�
త్వరలో మారనున్న రూపురేఖలుమున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్, జనవరి 3 1 : పట్టణ అభివృద్ధికి రెండేళ్లుగా రూ.80 కోట్లతో పనులు చేపట్టామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు.
నేటి నుంచి వ్యవసాయ శాఖలో అమలుపనితీరు ఆధారంగా అధికారులకు మార్కులుసంక్షేమ పథకాల పారదర్శకత కోసమే ప్రక్రియ నిర్మల్ టౌన్, జనవరి 31 : వ్యవసాయశాఖలో పనిచేస్తున్న అధికారులకు గ్రేడింగ్ విధానానికి ప్రభుత్వం శ్�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్కొద్దుగూడలో ఎస్టీ భవనం ప్రారంభంగుడిహత్నూర్, జనవరి 31 : ఐక్యతతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండలంలోని కొద్దుగూడలో ర
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డిసారంగాపూర్లో 132/33 కేవీ సబ్స్టేషన్ ప్రారంభం సారంగాపూర్, జనవరి 31: తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావర�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 31: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జోగు రామన్నను రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి శాలువాతో సన్మానించారు. కా
బోథ్, జనవరి 31: గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పొచ్చెర క్రాస్ రోడ్డులో గల ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం గంజాయ�
ఆదిలాబాద్ టౌన్, జనవరి 31 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ సెవ్వ లక్ష్మి పేర్కొన్నారు. ఆదిలాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక
ఆంగ్ల మాధ్యమంతో రెబ్బన్పల్లి ప్రాథమిక పాఠశాలకు ఆదరణ నాడు కేవలం 24 మంది.. నేడు 256 మంది విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలతోవిద్యాబోధన ఉపాధ్యాయుల కృషి, దాతల సహకారానికి ఫలితం ఇది మంచిర్యాల జిల్ల�
శ్రీనివాస్ హత్య కేసును ఛేదించిన పోలీసులు భార్యనే ప్రధాన సూత్రధారి పలువురి అరెస్టు లక్ష్మణచాంద, జనవరి 30 : ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే హత్య చేయించిందో భార్య. మండలంలోని కనకాపూర్ గ్రామశివారులోని వాగులో శ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బండలనాగాపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన భీంపూర్, జనవరి 30 : వేగంగా,నాణ్యతగా డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేయాలని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బం�
అర్ధరాత్రి నుంచి ప్రారంభించనున్న మెస్రం వంశీయులు గంగాజలంతో ఆరాధ్యదైవానికి అభిషేకం ఇంద్రవెల్లి, జనవరి 30 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా జాతర నేటి అర్థరాత్రి మెస్రం వంశీయుల �
బీజేపీ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలె.. సీసీఐ సాధన కమిటీ సభ్యుల డిమాండ్ 4న ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపు ఎదులాపురం, జనవరి 30: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ ఫ్యాక్టరీ ప్రారంభించక పోతే ఉద్యమానికి స�
చదువు మధ్యలో మానేసిన పిల్లల గుర్తింపునకు ముగిసిన ప్రత్యేక సర్వే పట్టణంలో 25, రూరల్లో 15 మంది, మావలలో ఐదుగురు గుర్తింపు ఆదిలాబాద్ రూరల్, జనవరి 30: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా అందరికీ విద్య �