తయారు చేస్తున్న గుగ్గిల్ల వంశీయులుపూజల్లో ఈ కుండలదే ప్రత్యేకతసిరికొండ, జనవరి 28: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నిర్వహించే నాగోబా జాతరకు, సిరికొండ మండలానికి ప్రత్యేక అనుబంధముంది. గిర�
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, జనవరి 28 : దళిత బంధు పథకానికి మొదటి విడుతలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మండలానికో గ్రామాన్ని ఎంపిక చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. జిల�
ఆదిలాబాద్ రూరల్, జనవరి 28 : టీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్నతోనే సాధ్యమని ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్ అన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎంప�
డీఆర్డీవో విజయలక్ష్మిడీఏవోతో కలిసి ఏఈవోలతో సమీక్షనిర్మల్ టౌన్, జనవరి 28 : జిల్లాలో జాతీయ గ్రా మీణ ఉపాధిహామీ నిధులతో నిర్మిస్తున్న పంట కల్లాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికార�
నేరడిగొండ, జనవరి 28 : అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మండలంలోని కుంటాల (బీ) గ్రామంలో వైకుంఠధామాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం
ఇంద్రవెల్లి, జనవరి 28 : పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు గురువారం రాత్రి చేరుకున్న మెస్రం వంశీయులు కుటుంబ సమేతంగా అక్కడే ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకొని విశ్రాంతి పొందుతున్నారు. టేక్చె
బోథ్, జనవరి 27: టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జోగు రామన్నను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో బోథ్ మండల ప్రజాప్రతినిధులు గురువారం ఆదిలాబాద్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం �
సర్కారు బడుల్లో సరికొత్త అధ్యాయం ఇంగ్లిష్ మీడియంతో బళ్లకు పునర్జీవం వస్తుంది పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట పడుతుంది పేద, మధ్యతరగతి వర్గాల కల సాకారమవుతుంది తల్లిదండ్రులే కాదు టీచర్లు కోరుతున్నదీ అదే
టీఆర్ఎస్ కొత్త అధ్యక్షులను సన్మానించిన శ్రేణులు ఆదిలాబాద్లో జోగు రామన్నకు శుభాకాంక్షల వెల్లువ విఠల్రెడ్డిని అభినందించిన మంత్రి అల్లోల, నాయకులు కష్టపడేవారికి పార్టీలో సముచిత స్థానం టీఆర్ఎస్ ఆద�
ఎదులాపురం, జనవరి 27 : ఇంటింటి ఆరోగ్య సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాక్సిన్ పంపిణీ వివరాలను సేకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్, ఆది
ఇంద్రవెల్లి, జనవరి 27 : జన్నారం మండలంలోని గోదావరి హస్తలమడుగు నుంచి జనవరి 18న సేకరించిన పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్కు బయలుదేరిన మెస్రం వంశీయులు సా యంత్రం మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. వీరికి ఘనంగా స్వాగ�
గుడిహత్నూర్, జనవరి 27 : క్రీడల్లో గెలుపోటములు సహజమని ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని వైజాపూర్ గ్రామంలో కుమ్రం భీం యూత్, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల�