ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ వాహనం ద్వారా పరీక్షలు ఎదులాపురం,.జనవరి 25 : జిల్లాలో టీబీ కేసులను గుర్తించడానికి ప్రభుత్వం ఏసీఎఫ్ (యాక్టివ్ కేస్ ఫైండింగ్) వాహనంతో జిల్లా వ్యాప్తంగా 50 కేసులను గ�
ఇచ్చోడ, జనవరి 24: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాల పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్పంచ్లు, ప
ముక్రా(కే)లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యవర్గంహర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులుసీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం ఇచ్చోడ, జనవరి 24: మండలంలోని ముక్రా(కే) గ్రామం
గుడిహత్నూర్, జనవరి 24 : మూగజీవాలు రోగాల బారిన పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. గుడిహత్నూర్ మండలం స
ఇంద్రవెల్లి, జనవరి 24 : కెస్లాపూర్ నాగోబా జాతరలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నాగోబా జాతరను విజయవంతం చేద్దామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ నాగోబా దర్బార్హాల్లో ఐ
నార్నూర్, జనవరి 24 : కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి శ్రీనాథ్ పేర్కొన్నారు. మండలంలోని గంగాపూర్, కొత్తపల్లి(హెచ్), భీంపూర్, భవానిగూడ, మారపగూడ, చోర్గావ్, శేకుగూడ, మహగావ్,
ఖానాపూర్ టౌన్, జనవరి 24: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మున్సిపాలిటీలోని 11వ వార్డు రాజీవ్నగర్లో మున్�
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నజైనథ్, జనవరి 23 : గ్రామాల్లో 70 ఏండ్లలో జ రగని అభివృద్ధి కేవలం ఏడేండ్లలో చేశామని, గ్రామాల్లో మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్�
త్వరలోనే టెండర్లు.ఆపై పనులుసీఎం కేసీఆర్కు విప్ సుమన్ కృతజ్ఞతలుహర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ ప్రజలుమంచిర్యాల(నమస్తే తెలంగాణ)/ ఆసిఫాబాద్ / మంచిర్యాల టౌన్, జనవరి 23 :టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షే�
ఉమ్మడి జిల్లాలో మూడో రోజూ కొనసాగిన జ్వర సర్వేఅనూహ్య స్పందన.ఇంటింటికీ తిరుగుతున్న సిబ్బందిపకడ్బందీగా పరీక్షలు..ఎదులాపురం/నిర్మల్ చైన్గేట్/మంచిర్యాల ఏసీసీ, జనవరి 23 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇంటిం
ప్రభుత్వ విప్ బాల్క సుమన్అభివృద్ధి పనులపై కోటపల్లి మండల నాయకులతో చర్చలుకోటపల్లి, జనవరి 23 : కోటపల్లి మండలంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బ�
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ట్రైన్లో వెళ్తుండగా అస్వస్థతచైన్లాగి మంచిర్యాలలోని శ్రీ మహాలక్ష్మి దవాఖానకు తరలింపుఅత్యవసర వైద్యమందించి ప్రాణాలు కాపాడిన డాక్టర్ కుమార్వర్మజీవితాంతం రుణపడి ఉంటామన్న �
యాసంగిలో శనగ, ధనియా ఇతర పంటల సాగుపై ఆసక్తిబాగుందంటున్న అన్నదాతలునేరడిగొండ, జనవరి 23 : రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలతో వారిలో మంచి ఫలితాలు వచ్చ�