ఎదులాపురం, జనవరి 23 :నేతాజీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవ సలహాదారుడు డాక్టర్ ప్రపుల్వాఝే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ భవనంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వ
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ఇచ్చోడ, జనవరి 23 : భారత దేశమే ఒక దేవాలయమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. నవదుర్గ ఆశ్రమ కమిటీ ఆదిలాబాద్ శ్రీశ్రీ కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇచ్చోడలోని విఠల్
ఉమ్మడి జిల్లాలో ఉద్యమంలా సాగిన హరితహారంఏడు విడుతల్లో 15 కోట్లకుపైగా మొక్కల పెంపకంపలుచోట్ల మొక్కలు నాటిన ముఖ్యమంత్రి కేసీఆర్ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అటవీశాఖ మంత్రి అల్లోల నిర్మల్ టౌన్, జనవరి 22 :పలుచ�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నఆనంద్పూర్ గ్రామంలో పర్యటనజైనథ్, జనవరి 22: పెన్గంగ ప్రాజెక్టు కాలువల ద్వారా ఆనంద్పూర్, హరియాలీ గ్రామాల్లోని రైతుల పంట పొలాలకు సాగునీరు అందేలా అధికారులు కృషి చేయాలని
రేపటి నుంచి నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం4.84లక్షల గొర్రెలు, మేకలకు వ్యాక్సినేషన్పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ32 ప్రత్యేక బృందాలు ఏర్పాటు నిర్మల్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మేకలు, గ
రైల్వే, అండర్ వంతెనలకు నిధులుఎన్నికలకు ముందే నిర్మాణాలు పూర్తి చేస్తాం : ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, జనవరి 22: రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.97కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చే�
ఉట్నూర్, జనవరి 22: మండల కేంద్రంలోని శాంతినగర్కు చెందిన వెల్డింగ్ యూనియన్ అధ్యక్షుడు ఖదీర్ తల్లి ఇటీవల మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులను శనివారం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరామర్శించారు. ఆయన
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వినతిభైంసా, జనవరి 22 : నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రగతి భవన్ల�
నార్నూర్, జనవరి 22 : పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, మల్టీపర్పస్ కూలీలు వచ్చిన తర్వాత కార్మికులు నిత్యం వీధుల్లోకి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మొదలైంది. ఈ పనులను మరింత మె�
వరికి ప్రత్యామ్నాయంగా సూచిస్తున్న రాష్ట్ర సర్కారునిర్మల్ జిల్లా భూములు అనుకూలమంటున్న వ్యవసాయశాఖలక్ష ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో..బీరవెల్లి వద్ద భారీ నర్సరీ ఏర్పాటుసిద్ధమవుతున్�
ఎదులాపురం, జనవరి 21 : జిల్లాలో మట్కా నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�