మూడు ముళ్లతో ఏకమైన ప్రేమజంట నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కథనం మంచిర్యాల, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ) : ఇద్దరికీ తెలంగాణ అంటే వల్లమాలిన అభిమానం. ఆమె ఉద్యమ పంథాలో మహిళలకు మనోధైర్యాన్నిస్తుంటే.. ఆయన సోషల
బీజేపీ నాయకుల్లారా .. ఖబడ్దార్ సీసీఐపై మాట్లాడరేం..? ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎదులాపురం, ఫిబ్రవరి 13: ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ చేస్తున్న ఆందోళనలపై బీజే�
రెండు రోజుల పాటు పక్షులపై అధ్యయనం అరుదైన జాతుల సందడి.. కెమెరాల్లో చిత్రీకరణ అధికారులతో కలిసి కలియదిరిగిన పీసీసీఎఫ్ శోభ తీపి జ్ఞాపకాలతో వెనుదిరిగిన పక్షి ప్రేమికులు జన్నారం, ఫిబ్రవరి 13 :కవ్వాల్ టైగర్ ర
ముక్రా(కే)లో రూ.33కోట్లతో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి ముందు ఇచ్చిన పథకాల వివరాలతో ఫ్లెక్సీ సిరికొండ, ఫిబ్రవరి 13 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపిందంటూ ఆదిలాబాద్ �
ఆర్టీసీలో మేడారానికి బంగారం సమ్మక్క-సారలమ్మకు సమర్పిస్తున్న భక్తులు ప్రసాదం తిరిగిపొందే అవకాశం భైంసా, ఫిబ్రవరి, 13 : కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుత�
రూ.40.30 లక్షల విలువైన సరుకు స్వాధీనం ముగ్గురిపై కేసు..పరారీలో ప్రధాన నిందితుడు వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఎదులాపురం,ఫిబ్రవరి 13 : జిల్లాలో రూ.40.30 లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వ
బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగ శివప్రసాద్ రైతులకు అవగాహన సదస్సు పెంబి, ఫిబ్రవరి 13 : ఎఫ్పీవో, ఎఫ్పీసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతు సంఘాలను బలోపేతం చేసేందుకు నాబ్ కిసాన్ ద్వారా రుణాలు అందజే య�
మారుమూల గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు వారి స్థానిక భాషలో అర్థమయ్యేలా గృహహింసా నిరోధంపై విస్తృత అవగాహన కల్పించాలని సఖీ కేంద్రం నిర్వాహకులకు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నూతన భవనంలో�
గిరిజన విద్యార్థులకు వరంగా ‘స్టార్స్ 50’ ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం కార్పొరేట్కు దీటుగా ఇంటర్లో ప్రత్యేక శిక్షణ ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధిస్తున్న పేదింటి బిడ్డలు ఉమ్మడి జిల్లాలో ఇప్పట
సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం ప్రతీ అవసరానికి ఒక పథకం అమలుచేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 167 మంది లబ్ధిదారులకు రూ.1.67 కోట్ల విలువైన �
తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చోర్పల్లిలో జరిగింది. చోర్పల్లికి చెందిన బాలుడు (18), అదే గ్రామానికి చెందిన తమ బంధువులైన బాలిక
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. మౌలిక వసతుల కల్పన, సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు లంచ్ సమయం కావడంతో, వారికి వడ్డిస్తు