పక్క నుంచి వేగంగా వచ్చి ఢీకొన్న లారీ అక్కడికక్కడే ఉపాధ్యాయురాలి మృతి జైనథ్/ తాంసి, ఫిబ్రవరి 18 : ఎప్పటిలాగే పాఠశాల విధులకు హాజరయ్యేందుకు ఆమె స్కూటీపై వెళ్తున్నది. ఈ క్రమంలో భోరజ్ చెక్పోస్టు వద్ద పోలీసు�
ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకే భైంసా, ఫిబ్రవరి, 18 : సహజ శక్తి వనరుల సంరక్షణకు కృషి చేస్తూ సౌర శక్తి వినియోగమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఐఐటీ బాంబే ప్రొఫెసర్, ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చే�
‘నమస్తే’ కథనానికి స్పందన ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 18 : ఆదిలాబాద్ మండలం అంకాపూర్ పంచాయతీ పరిధి మారుమూల గిరిజన గ్రామం గుండంలొద్ది గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఏటీడీవో ఆత్రం భాస్కర్ ఎస్�
తెలంగాణ సంక్షేమ సారథి, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ బర్త్ డే వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం సీఎం 68వ జన్మదినోత్సవాన్ని టీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్�
నిర్మల్ మండలంలోని ముజ్గి మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేడుకల్లో భాగంగా మూడోరోజైన గురువారం రథోత్సవం కనులపండువగా సాగింది. ఈ సుందర దృశ్యాలను వీక్షించేందుకు ఉమ్మడి జిల్లాతోపాటు చుట్టు పక్కల జిల్ల�
కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సర్వోదయ సంస్థాన్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ
రాష్ట్రంలోని 9 మెడికల్ కళాశాలలు, వైద్యశాలల్లో వివిధ కేటగిరీల్లో 765 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ రిమ్స్లో వివిధ కేటగిరీల్లో 70 పోస్టులు మంజూరయ్యాయి.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సందడిగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 17: పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధితో పాటు పేద ప్రజల కోసం అనే�
తెలంగాణ కల సాకారం చేసిన ఉద్యమ యోధుడు, అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎవెన్యూ పార్కులో టీఆర్
కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. ముందుగా కన్నెపల్లిలో గుడి వద్ద వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7:14 గంటల�
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజైన బుధవారం రక్తదాన శిబిరాలు కొనసాగాయి. జిల్లా అధ్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక�