4673 మంది విద్యార్థుల హాజరు థర్మల్ స్క్రీనింగ్ చేసి అనుమతి ఒక్కో సీటుకు ఐదుగురు చొప్పున పోటీ బెల్లంపల్లి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఆర్సీవో స్వరూపారాణి ఎదులాపురం, ఫిబ్రవరి 20 : తెలంగాణ సాంఘిక సంక్షే�
ఎదులాపురం, ఫిబ్రవరి 20 : ఆదిలాబాద్ జిల్లాలోని మాజీ సైనికులు ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్నను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై
రూ.13లక్షలతో అభివృద్ధి పనులు శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, డంప్యార్డు, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్లతో మెరుగులు నార్నూర్, ఫిబ్రవరి 18 : గతంలో పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉండేవి. ఇక అనుబంధ గ్రామాల పరిస్థి
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 20 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల గోడ పక్కన నిర్మించిన గద్దెపై త్వరలోనే కుమ్రం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆదివాసీ గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సిడాం భీంరావ్,
ఐదు కేటగిరీల్లో నిర్వహణ ఎంట్రీలకు ఆఖరు మార్చి 15 విజేతలకు నగదుతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం మంచిర్యాల, నమస్తే తెలంగాణ/హాజీపూర్/ మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 19 : జాతీయ ఓటర్ల దినోత్సవం -2022 సందర్భంగా భారత ఎన్ని
18 పాఠశాలల్లో 4800 మందికిగాను 5038 మంది విద్యార్థుల చేరిక టీచర్ల కృషి ఫలితం.. అధికారుల ప్రశంసలు నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 19 ;కేజీబీవీల ఎన్రోల్మెంట్లో నిర్మల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిం�
అటవీ శాఖ అనుమతులతో ప్రధాన రోడ్లకు మహర్దశ రూ.100 కోట్లతో నిర్మల్ టూ ఖానాపూర్ హైవే నిర్మాణం రూ.10 కోట్లతో అడెల్లి టూ బోథ్ రోడ్డు పనులు.. విస్తరించనున్న రోడ్డు, రవాణా రంగం నిర్మల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ద
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ దివ్యాంగుల సమస్యలపై సమావేశం ఎదులాపురం, ఫిబ్రవరి 19 : దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆ�
నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్ పలువురు టీఆర్ఎస్లో చేరిక నేరడిగొండ, ఫిబ్రవరి 19 : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీటీసీ జాదవ్ అనిల్
ప్రజల సంక్షేమమే కేసీఆర్ విజన్ టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి కుభీర్లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ కుభీర్, ఫిబ్రవరి 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ �
నిలువెత్తు బంగారంతో పూజలు మొక్కులు తీర్చుకున్న ప్రజాప్రతినిధులు ఆయా చోట్ల పోలీసుల భారీ బందోబస్తు కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల రూరల్పమంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సారక్క-సమ్మక్క �
మొత్తం 445 పోస్టులు భర్తీ 372 స్టాఫ్ అసిస్టెంట్, 73 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఈ నెల 19 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కరీంనగర్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :వ్యాపార, �
నిర్వహణ లోపం..తరచూ ప్రమాదాలు బ్లాక్స్పాట్లు గుర్తించినా ఎన్హెచ్ఏఐ నిర్లక్ష్యం వరుసగా మూడు రోజుల్లో ముగ్గురి మృతి తాజాగా విధులకు వెళ్తున్న ఉపాధ్యాయురాలు.. ఆందోళనకు దిగిన స్థానికులు, ప్రజాప్రతినిధు�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 18 : రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు, పట్టణ ప్రజలందరి సహకారంతోనే నిర్మల్ పట్టణంలో అభివృద