సేవాలాల్ మందిర నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న సేవాలాల్ జయం
తెలంగాణ సర్కారు సాగునీటి రంగాలకు పెద్దపీట వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో రూ.12.05 కోట్లతో చేపట్టనున్న దోనిగాం ప్రాజెక్టు నిర్మాణ పనులను బుధ
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే పేర్కొన్నారు. మండలంలోని దస్నాపూర్ గ్రామంలోని పూలాజీబాబా ధ్యాన కేంద్రానికి రూ.3లక్
“కేంద్రంలోని బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది. కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకు రావడం వల్ల కార్మికులకు నోటీసులు ఇవ్వకుండానే తొలిగించే హక్కు పరిశ్రమలకు చేకూరుతుంది. సింగరేణి సం�
బీజేపీ అంటే బడా ఝూటా పార్టీ.. అని ఆ నాయకులంతా అబద్ధపు పునాదుల మీద బతుకుతున్నారని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇం�
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో ఉమ్మడి ఆదిలాబాద్ను నాలుగు జిల్లాలుగా విభజించింది. ఇందులో భాగంగా నిర్మల్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసింది. దీంతో కొత్త జిల్లాలో పరిపాలనా సౌలభ్యం కోసం సమ�
పత్తి రైతులకు స్వర్ణయుగం వచ్చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తుండడంతో పలు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. మన జిల్లాలో నల్లరేగడి నేలలు అధికంగా ఉండడం, వాతావరణ�
అటవీ అధికారులకు శిక్షణ సమయం ఎంతో కీలకమని హైదరాబాద్ ధూలపల్లి శిక్షణ అకాడమీ చైర్మన్ రాంమోహన్, కడెం ఎఫ్ఆర్వో చోలె అనిత అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి 50 మంది శిక్షణ ఎఫ్బీవోలు కవ్వాల్ అభయారణ్యంలో ప�
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తెలిపారు. ఆదిలాబాద్లోని రాంలీల మైదానంలో ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం �
బాసర సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన ఒడి బియ్యం, కానుకల లెక్కింపును మంగళవారం చేపట్టారు. వాగ్దేవి సొసైటీ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఒడి బియ్యం 34క్వింటాళ్లు, ఎండు కొబ్బరి 121 కిలోలు, బరడ�
పట్టణంలోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ చండీ ఉపాసకుడు పాలెం మనోహర శర్మ పూజలు చేసి ఉత్సవాలను ప్రార�
చనాకా-కొరట బ్యారేజీ కెనాల్ పనులకు అవసరమైన భూ సేకరణ చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రెవెన్యూ, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవార�
భవిష్యత్ జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణ మాస్టార్ ప్లాన్ను రూపొందిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణ మాస్టర్ ప్లాన్పై కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జిల్ల
ప్రజారోగ్య రక్షణలో శ్రమిస్తున్న ఆశ కార్యకర్తల సేవలు ప్రశంసనీయమని జడ్పీటీసీ జాదవ్ అనిల్ కొనియాడారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశార�
సీనియర్ నాయకుడు, మందమర్రి పట్టణ అధ్యక్షుడు శంకర్ రాజీనామా మంచిర్యాల, ఫిబ్రవరి 21, నమస్తే తెలంగాణ/ మందమర్రి : జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అధ్యక్షుడు, సీనియర్ నా