జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో శనివారం ఏ �
పిలిస్తే పలికే ప్రతిరూపంగా బ్రహ్మేశ్వర ఆలయం భక్తుల పాలిట కొంగుబంగారం విరాజిల్లుతున్నది. శివనామస్మరణతో బ్రహ్మేశ్వరాన్ని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. కొన్నేళ్ల క�
రూ.25 లక్షల విలువైన బంగారాన్ని రూ.10 లక్షలకే ఇస్తామని మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మహారాష�
రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపర్చి అమలు చేసుకుంటున్నామని, అలాంటి చట్టాలను గౌరవించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, నాల్గో తరగతి జడ్జి హరీశ అన్నారు. జాతీయ న్యాయ సేవా సంస�
నేడు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో వైద్య సిబ్బంది, రూట్ అధికారులతో పల్స్ పోలియోపై శనివారం సమావేశం నిర్�
ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతోనే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతున్నదని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. రెండు నెలలకోసారి నిర్వహించే స్థాయీ సంఘాల సమావేశాన్ని శుక్రవారం జడ్పీ చాంబర్�
కేసీఆర్ ప్రధాని అయితే ప్రగతి ఖాయం తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు అభివృద్ధి, సంక్షేమ పథకాలు భేష్ అలాంటి నేత దొరకడం నిజంగా వారి అదృష్టమే ఆయనకు పగ్గాలు అప్పగిస్తే దేశం పురోగతి సాధించడం ఖాయం �
రవాణా వ్యవస్థ బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని భావిస్తున్న రాష్ట్ర సర్కారు, ఏజెన్సీ పల్లెలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు సైతం రోడ్లు ఏర్పాటు చేస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభయారణ్యాన్ని �
పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక�
ఉక్రెయిన్లోని కీవ్ యూనివర్సీటీలో ఎంఎస్ చదువుకుంటున్న నిర్మల్కు చెందిన మునిపెల్లి సాయికృష్ణ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా బలగాలు దాడులకు దిగాయన్న సమాచారాన్ని టీవీ�
ఆదిలాబాద్ పట్టణ శివారులోని ఖానాపూర్ ప్రాంతంలోని ఆర్ఆర్ ఫుడ్ ప్రొడక్ట్ కేంద్రంపై శుక్రవారం పోలీ సులు, అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. పెట్రో లింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీస్ సిబ్బంది గోదాం
పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాలక్ష్మీవాడ, క్రాంతినగర్, భాగ్యనగర్, గాంధీనగర్లో శుక్రవారం 35 మంది లబ్ధిదార
నార్నూర్, గాదిగూడ మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.కోటి 64 లక్షలు మంజూరయ్యాయి. రెండు మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీల్లో అంతర్గత మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మారనున్నాయి.
వివిధ పథకాల కింద మంజూరైన యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్�