ప్రజలకు మెరుగైన సేవలందించాలని రిమ్స్ సిబ్బందిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఈ నెల 3న మంత్రులు తన్నీరు హరీష్రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పరిశీలిం చారు. రిమ్స�
వాహనాలపై చలాన్లు పెండింగ్ ఉన్న వారికి రాష్ట్ర పోలీస్శాఖ భారీ ఊరటనిచ్చింది. ఆయా వాహనాలపై ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై 75 శాతం రాయితీతో చెల్లించే అవకాశాన్ని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. డ�
మహాశివరాత్రి పర్వదినా న్ని మంగళవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టా రు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగా యి. మండలంలోని సిరిచెల్మ మల్లికార్జునాల యం, ఇచ్చోడ
నిర్మల్ పట్టణ అంతర్గత రోడ్డు పనులకు మహర్ధశ చేకూరనుంది. ఇరుకు రోడ్డుతోఎన్నో ఏండ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేసేందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ప్రత�
రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా మహిళల్లో రక్తహీనత, బరువు తక్కువ ఉన్న చిన్నారులు, సరైన ఎదుగుదల లేని పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యల�
రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించి పంటల ను కొనుగోలు చేస్తున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్ పేర్�
రూ. కోటీ 12 లక్షలు మంజూరు ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి కుంటాల, మార్చి 1: మండలంలోని వంజర్- వానల్పాడ్ ప్రధాన రహదారి బీటీ రెన్యూవల్కు నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ప్రత్యేక చొ�
పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రత్యేక ప్ర ణాళిక అమలు చేయనున్నట్లు ఐటీడీఏ పీవో అం కిత్ తెలిపారు. ఉట్నూర్లోని ఐటీడీఏ కార్యాలయంలో విద్యావిభాగం అధికారులతో మంగళవారం సమావేశం ఏర్ప
ఉద్యోగార్థులకు వరంగా మారుతున్న పుస్తక శాలలు నిరుద్యోగులకు అందుబాటులో అవసరమైన పుస్తకాలు సకల సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఆదిలాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి);సమాజాన్ని చైతన్యపరిచే దీపశి�
నేడే మహా శివరాత్రి ముస్తాబైన శైవ క్షేత్రాలు ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీలు మంచిర్యాల, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ);హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్త్యమైనది. శివ భక్తులకు అత్యంత పర్వదినమైన శివరాత్రి �
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో సమీక్ష జిల్లా దవాఖాన భవన నిర్మాణ స్థలం పరిశీలన నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 28 : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ నెల 3న నిర్మల్ జిల్�
65 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ టీఆర్ఎస్ దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 28 : భారతీయ జన తా పార్టీ(బీజేపీ) చిల్లర రాజకీయాలు మా
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జైనథ్ కేజీబీవీలో సైన్స్ డే మైసమ్మ ఆలయంలో పూజలు జైనథ్, ఫిబ్రవరి 28 : విద్యార్థి దశ నుంచే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచ�
ఆర్థికాభివృద్ధి సాధించేలాయూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి అన్ని వర్గాలకూ సమాన హక్కులు కల్పిస్తున్నాం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సు ఎదులాపురం,ఫిబ్రవరి 28 : రాష్ట్ర ప�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పలు అభివృద్ధి పనులకు భూమిపూజ ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 28 : వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మ