ఎదులాపురం,ఫిబ్రవరి28: వైద్యారోగ్య శాఖకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఈనెల 3న మంత్రి హరీష్రావు జిల్లాకు రానున్న నేపథ్యంలో వైద్యాధికారులు ఏర్ప
వన్యప్రాణి, జీవవైవిధ్య చట్టాలకు తూట్లు పొడిచేయత్నం సవరణల పేరిట కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చాన్స్ జంతువులు, అటవీ సంపదకు తీవ్ర ముప్పు ప్రశ్నార్థకంగా మారనున్న గిరిజన సంస్కృతి కేంద్రం తీరుపై మండిపడు�
రెండు రోజుల్లోనే పరిస్థితి చేయిదాటింది.. మొదట యుద్ధ ప్రభావం ఉక్రెయిన్లోని తూర్పు భాగం వైపే ఉంటుందనుకున్నా. కానీ ఒక్కసారిగా మేం ఉంటున్న ప్రాంతంలో వార్ సైరన్ మోగించారు. చాలా భయమేసింది’ అని ఉక్రెయిన్ న
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రత్నాపూర్కాండ్లీలో డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీ లబ్ధిదారులతో మాటమంతీ సోన్, ఫిబ్రవరి 27 : “ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే నయా పైసా ఖర్చు లేకుండా ఇల్లు కట
ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో విజయవంతంగా తరగతులు 1937లో మరాఠీ మీడియంతో పాఠశాల ప్రారంభం ఆ తర్వాత తెలుగు.. ఆపై ఇంగ్లిష్ మీడియం హెచ్ఎం గోపాల్సింగ్తిలావత్, ఉపాధ్యాయుల చొరవతో ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల స�
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని మర్లపెల్లి, బోథ్ గ్రా మా�
పల్లె ప్రగతితో పచ్చదనం రూర్బన్తో మారిన రూపురేఖలు విడుత ల వారీగా అభివృద్ధి పనులు సమకూరిన సౌకర్యాలు కుంటాల, ఫిబ్రవరి 27 : కుంటాలలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. మండల కేంద్రం
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని రాంపూర్(టీ) గ్రామంలో నిర్మించిన శ్మశానవాటికను ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే గంగపుత�
బోథ్ మార్కెట్ కమిటీ ఆదాయ లక్ష్యానికి చేరువలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెల రోజుల గడువు ఉండడంతో అధికారుల కృషితో అందుకునేలా కనిపిస్తున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3.21 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా �
నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లిలో శనివారం డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. 30 మంది లబ్ధిదారులకు డబుల్బెడ్రూ�
శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ చిరస్మరణీయుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో �
పేదల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. తన నివాసంలో కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులకు శనివారం సీఎం రిలీఫ్ ఫ