అభినందించిన మంత్రి అల్లోల, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన విఠల్ ఆదిలాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా �
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 21 : ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్బాల్ పోటీలకు ఆదిలాబాద్ జిల్లా నుంచి క్రీడాకారిణి ఎంపికవ్వడం గర్వ కారణమని ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుం�
డీఈవో ప్రణీత ‘ మన ఊరు – మన బడి’పై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఇచ్చోడ, ఫిబ్రవరి 21 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా విద�
నిర్మల్ డీఈవో రవీందర్రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 21 : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని డీఈవో రవీందర్ రెడ్డి సూచించారు. మాతృభాషా దినోత్సవం
జిల్లా క్షయ నివారణ అధికారి ఈశ్వర్రాజ్ వైద్యసిబ్బందితో సమావేశం ఇచ్చోడ, ఫిబ్రవరి 21 : ఆదిలాబాద్ జిల్లాలో క్షయ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా క్షయ నివారణ అధికారి ఈశ్వర్రాజ్ పేర్కొ�
నార్నూర్ ఎంపీపీ కనక మోతుబాయి ఆశ కార్యకర్తలకు స్మార్ట్ పంపిణీ నార్నూర్, ఫిబ్రవరి 21 : ఆరోగ్య తెలంగాణలో ఆశ కార్యకర్తల పాత్ర కీలకమని ఎంపీపీ కనక మోతుబాయి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్
పార్టీలతో సంబంధం లేదు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 21 : జిల్లా కేంద్రంలో పార్టీలతో సంబంధం లేకుండా నిధు లు మంజూరు చేస్తూ వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని ఆది�
ఎదులాపురం, ఫిబ్రవరి 21 : ఈ నెల 23న అధికారికంగా జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదా నంలో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహ రాజ్ జయంతి వేడుకలకు బంజారా, లంబాడా కులస్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని జడ్పీ చైర్మన్ జ�
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 21 : మండలంలోని కెస్లాపూర్ నాగో బా ఆలయంలో విజయ డెయి రీ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డి మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనం తరం మెస్రం వంశీయుల పీ
లాభాల సంస్థను బడా కంపెనీలకు కట్టబెట్టే కుట్ర కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై సర్వత్రా విమర్శల వెల్లువ మండిపడుతున్న పాలసీదారులు,ఉద్యోగులు, ఏజెంట్లు వచ్చే నెల 28,29వ తేదీల్లో దేశవ్యాప్త ఆందోళనలు.. నిర్మల్, ఫిబ్�
భాషాభివృద్ధికి పలువురి కృషి భాషా, యాసలను కాపాడుకోవడం ఓ బాధ్యత నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం భైంసా, ఫిబ్రవరి, 20 : మన భాష, యాస మనం మాట్లాడే మాటల్లో వ్యక్తమవుతుంది. కానీ రానురాను మాతృభాషపై పట్టు కోల్పోతున్నాం.
100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కార్యాచరణ నేటి నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు పక్కాగా అమలుకు మండల, జిల్లా స్థాయిలో పరిశీలన బృందాలు పరీక్షలకు హాజరుకానున్న 10,982 మంది విద్యార్థులు మంచిర్యాల అర్బన్, ఫిబ్ర
97 శాతం ఇంటి పన్ను వసూలు టార్గెట్ వంద శాతం లక్ష్యసాధనకు అధికారుల కృషి 7 జీపీల్లో వంద శాతం వసూలు పూర్తి దస్తురాబాద్, ఫిబ్రవరి 20 :గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నది. దీంతో గ్రా�
జిల్లాలో ‘మన ఊరు-మనబడి’కి 260 పాఠశాలల ఎంపిక అత్యధికంగా ముథోల్ నియోజకవర్గంలో.. దిలావర్పూర్ ఫిబ్రవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించింది. దీంతో �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరు ముథోల్, ఫిబ్రవరి 20 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని ముథోల�