అనగనగా జార్ఖండ్లో ఒక బొగ్గు గని తవ్వకం పని.. దాని కోసంప్రభుత్వం వారు ప్రైవేట్ కంపెనీల వాళ్లను టెండర్లకు పిలుస్తారు.. కంపెనీలు బిడ్లు వేస్తాయి.. గడువు ముగిశాక బిడ్లు ఓపెన్ చేస్తారు.. ఫలానా కంపెనీకి టెండర�
1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అద్వానీ చేపట్టిన రథయాత్ర తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి గుర్తింపు తెచ్చిన అద్వానీ పోయి ఇప్పుడు అదానీ వచ్చారని ఎద్దేవా
వైజాగ్ బీచ్కు వెళ్లి సేద తీరాలనుకొంటున్నారా? గోవా బీచుల్లో ఎంజాయ్ చేద్దామనుకొంటున్నారా? తీర ప్రాంతాలకు వెళ్లి ఫిషింగ్ చేయాలని చూస్తున్నారా? ఇలాంటి కలలు ఉంటే వెంటనే తీర్చేసుకోండి.
‘బయ్యారంలో స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేయడం కుదరదు. కేంద్రానికి సాధ్యంకానప్పుడు ఎలా ముందుకెళ్లగలం?’.. సోమవారం మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలివి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొ�
పేదలకు ఉచితాలు వద్దని, అవి దేశ అభివృద్ధికి ప్రతిబంధకమంటూ వేదాలు వల్లించే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తమ కార్పొరేట్ స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ఆరాటపడుతున్నారు. అదానీ విషయంలో మోదీ, బీజేపీ నేతల ఆత్రుత
గడిచిన ఏడాది కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద రెట్టింపునకుపైగా ఎగిసింది. ఏకంగా 116 శాతం ఎగబాకినట్టు ఈ ఏడాదికిగాను బుధవారం విడుదలైన ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో తేలింద�
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.25 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును అదానీకి కట్టబెట్టారు. తాజ్పూర్లోని గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్టును అభివృద్ధి చేసేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎ�
ఈ మధ్య ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ మూడవ స్థానంలో నిలిచినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో మూడవ స్థానం చేరిన తొలి ఆసియా వాసి అదానీ అని పేర్కొన్నది. ఆయనకు ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బేజోస�
హైదరాబాద్లో భారీ వర్షం పడి కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తే బీజేపీ నేతలు ప్రభుత్వంపై సోషల్మీడియాలో చేసే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం వర్షాలకు రెండురోజులుగా బెంగళూరు మునిగిపోయే ఉన్నద�
ప్రధాని మోదీకి ‘ప్రత్యేక స్నేహితుడి’గా సుపరిచితమైన గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద శ్రీమంతుడిగా ఆవిర్భవించారు. కొవిడ్ తర్వాత ఆర్థిక అసమానతలు,